తెలుగులో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నది చెన్నై సొగసరి శృతిహాసన్. ఈ ఏడాది వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో భారీ విజయాల్ని సొంతం చేసుకుంది.
Nani | దసరాతో నాని తిరుగులేని విజయం సాధించాడు. ప్రస్తుతం అదే జోష్తో నాని30 షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాతో శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై చాలా వరకు ప
నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న శృతిహాసన్కు శుభాకాంక్షలు తెలియజేసింది మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) టీం. ఈ భామ 2023 ఇయర్ను మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్రనిర్మాణ సంస్థ తెరకెక్కించిన రెండు భారీ సినిమాలతో ష�
బాలకృష్ణ హీరోగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘వీరసింహారెడ్డి’. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని రూపొందించారు. శృతిహాసన్ నాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ య
స్టార్ హీరో ప్రభాస్ ‘కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్తో ప్రస్తుతం ‘సలార్' అనే సినిమా చేస్తున్నారు. శృతిహాసన్ నాయికగా నటిస్తున్నది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్�
ఈ సంక్రాంతికి అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ రెండు చిత్రాల్లో నాయిక మాత్రం ఒక్కరే. ఆమే అందాల తార శృతి హాసన్. తెలుగు
బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) జనవరి 13న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు చిరంజీవి. వాల్తేరు వీరయ్య విశేష�
షూటింగ్ల నుంచి ఇక విరామం లేదంటున్నారు స్టార్ హీరో ప్రభాస్. పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రాజెక్టులన్నీ లైనప్ చేసుకున్న ప్రభాస్...ఇక వాటిని కొత్త ఏడాదిలో త్వరత్వరగా ముగించే పనిలో పడ్డారు.
బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ’వీరసింహా రెడ్డి’. శృతి హాసన్ నాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. గోపీచంద్ మలినేని దర్శకుడు. ఈ నెల 12న ఈ సినిమా విడుదల
ఏ విషయంలోనైనా తన మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంటుంది సీనియర్ కథానాయిక శృతిహాసన్. విమర్శలను ధీటైన సమాధానాలతో తిప్పికొడుతుంటుంది. తాజాగా ఈ భామ సోషల్మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్�