‘ఎస్ఎంఎస్'తో టాలీవుడ్కు పరిచయమైన చెన్నై చిన్నది.. రెజీనా కసాండ్రా! అందం, అభినయం ఉన్నా.. అదృష్టం కలిసిరాక, సరైన అవకాశాలు దక్కించుకోలేక పోయింది. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ సినిమాలు చేసినా.. కెరీర్ను మలుప�
‘మది’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్న నటి రిచా జోషి. మోడలింగ్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లతో తన ప్రతిభను నిరూపించుకుని హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది ఈ ముంబయి బ్యూటీ.
జాతీయ న్యాయసేవల సంస్థ అందజేస్తున్న సేవలపై రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా పలు లఘు చిత్రాలను నిర్మించాయి.
ఎత్తైన నల్లని కొండలు.. విస్తారంగా పరుచుకున్న పచ్చని దట్టమైన అడవి, బలిష్టమైన దుర్గా ప్రాకారాలు, ఈత కొలనులు.. చారిత్రక కట్టడాలు, పొడవైన కోట గోడలు, రమణీయ వాతావరణంతో ఉండ్రుగొండ గుట్టలు కనువిందు చేస్తున్నాయి. గ�
ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు ఉమ్మడి జిల్లాలోని పల్లెలు. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం, ఆధ్యాత్మిక ప్రాంతాలు సినీ దర్శకులను కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ యాస, భాష, ఇతివృత్తంపై దృష్టి సారించిన డైరె�
ఢిల్లీ ,జూన్ 4: కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ , ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఈఈపీఎఫ్ఎ) “హిసాబ్ కి కితాబ్” పేరుతో రూపొందించిన ఆరు లఘుచిత్రాలను ప్�
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యంగ్ ఫిల్మ్ మేకర్స్ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. సినిమాల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లో వీక్షించేలా లఘు చిత్రాలు రూపొందించి ఉన్నత అవకాశాలు దక్కించుకుంటున్నారు. అ
సైనికుడి కూతురు కాలింగ్ బెల్ మోగింది.సైన్యంలో పనిచేస్తున్న నాన్న సెలవులకు వచ్చిన ప్రతిసారీ మంచి గిఫ్ట్ తెస్తాడు. తనను సర్ప్రైజ్ చేయడానికి చేతిని వెనకాల దాచుకుంటాడు. ఈసారి కూడా, పరుగు పరుగున వెళ్లి