జొన్న రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. కొనుగోళ్లలో జాప్యం, అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. పంట కొనుగోళ్లలో తరుగు కూడా అన్నదాతలకు గుదిబండగా మారింది.
సర్కారు నిర్లక్ష్యం రైతుల కొంపముంచుతున్నది. ఆరుగాలం కష్టం నీళ్లపాలవుతున్నది. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తడిసిముద్దవుతున్నది. కొన్ని చోట్ల రైతుల కండ్ల ముందే వరదలో కొట్టుకుపోతున్నది. దీంతో రైతాంగం ల�
మండలంలోని వివిధ గ్రామాల్లో ఏ ర్పాటు చేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీల కొరతపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవా రం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన గన్నీ బ్యాగుల కొరతతో �
అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదురొంటున్నారని, తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతుసంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావ
ఓ వైపు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జాప్యంతో ఇబ్బంది పడుతుండగా మరోవైపు అకాల వర్షం అన్నదాతలను మరింత ఆగమాగం చేస్తున్నది. 20 రోజులుగా ధాన్యాన్ని కాపాడుకునేందుకు కొనుగో�
అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోతున్నదని, వెంటనే కాంటాలు వేయాలని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండా ఐకేపీ కొనుగోలు కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యం�
దసరా పండుగ సీజన్ కావడంతో అటు షాపింగ్ సెంటర్లు ఇస్తుండే రిబేట్లు ఒక వైపు, ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దిన పత్రికల సమర్పణలో కొనసాగుతున్న దసరా షాపింగ్ బొనాంజాలో ప్రతి రోజు గెలుచుకుంటున్న లక్కీ డ్రా ద�