రాష్ట్ర డీజీపీ బీ. శివధర్ రెడ్డి యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట ఆలయానికి వెళ్లిన డీజీపీ.. యాదాద్రీశుడిని దర్శించుకుని మ�
రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సోషల్ మీడియా మీదున్న భయంతో అక్రమ కేసులు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో.. సోషల్ మీడియా కేసుల్లో అత్యుత్సాహం ప్రదర్శించొద్దు అని హైకోర్టు ఇటీవలే విడుదల చేసిన మా�
ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రస్తుత డీజీపీ డా. జితేందర్ రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పోలీస్ బాస్ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే ఈ విషయమై కసరత్తు పూర్తిచేసిన రాష్ట్ర సర్కార్ ఎన�
రాష్ట్ర నూతన డీజీపీ నియామకానికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. కొత్త డీజీపీ పోస్టు కోసం ఐదుగురి పేర్లతో ప్రతిపాదనను సోమవారం కేంద్రానికి పంపనున్నది.
నేరాల నియంత్రణలో జాగీలాల పాత్ర చాలా కీలకమని ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బీ. శివధర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో ఏడాది పాటు శిక్షణ పొ�
Padi Kaushik Reddy | సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి కలిసి నా ఫోన్ను ట్యాప్ చేస్తున్నారని, వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు (IPS Promotions) లభించాయి. అదనపు డీజీలుగా ఉన్న ఐదుగురు అధికారులను డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..తనకు విశ్వాసపాత్రులుగా ఉండే అధికారుల బృందాన్ని ఏర్పాటుచేసుకొనే పనిని ప్రారంభించింది. అందులోభాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రిన్సిపల్ సెక్రటరీగా స