మహాశివరాత్రిని పురస్కరించుకుని పానగల్ ఛాయా, పచ్చల సోమేశ్వరాలయాలు తిప్పర్తి మ ండలం రామలింగాలగూడెం మార్కండేయ ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక పూజలు శివలింగానికి అభిషేకం చేశారు.
నేటి శివరాత్రి వేడుకలకు ఉమ్మడి జిల్లాలోని పలు శివాలయాలు ముస్తాబయ్యాయి. నిర్వాహకులు పోటీపడి ఆలయాలను అందంగా తీర్చిదిద్దారు. మామిడాకుల తోరణాలు, రకరకాల పూలతో దేవాలయాలను అలంకరించారు.
కార్తిక మాస నాల్గో సోమవారాన్ని పురస్కరించుకుని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శివాలయాలు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే మహిళలు, భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు.
మ్మడి రంగారెడ్డి జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తిక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. గుండాల్లో స్నానాలు చేసి పరమశివుడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కుల�
ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్న కార్తీకమాసంలో తెలంగాణ, ఏపీలోని ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్టు టీఎస్ఆర్టీసీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణలోని పంచశైవ క్షేత్రాలైన వ�
NRI News | తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాల సందర్శన కార్యక్రమం నిర్వహించారు. సందర్శన యాత్రలో భాగంగా సుమారు 200 మంది భక్తులు పాల్గొని.. 11 దేవాలయాలను సందర్శించ�
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని పలు శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తుల తాకిడి మొదలయ్యింది.
మహాశివరాత్రి వేడుకకు ఉత్తర రామలింగేశ్వరాలయం సిద్ధమైంది. ఈ ఆలయం ఫరూఖ్నగర్ మండలంలోని రామేశ్వరంలో ఉన్నది. భక్తులకు ఇబ్బందులు కలుగ కుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు