రెండో విడుత గొర్రెల పంపిణీ కోసం ఎదురుచూస్తున్న గొర్రెల పెంపకందారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జూన్ 5న జీవాల పంపిణీని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్�
జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ కోసం అవసరమైన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెండో విడత గొర్రెల
దేశ ఆర్థిక వ్యవస్థలో 46 శాతం వాటా గలిగిన వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లుగా అహోరాత్రులు కృషిచేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చేస్తున్న కృషికి తెలం
దేశంలోనే అత్యధిక గొర్రెలు గల రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మొత్తం 1,90,63,058 గొర్రెలతో రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకొన్నది. నిరుడు కూడా గొర్రెల సంఖ్యలో తెలంగాణ నంబర్ వన్గా నిలువగా, ఆ రికార్డును ఈ ఏడాది కూడ
ఆ మధ్య మహారాష్ట్రలో మాడ్గల్జాతికి చెందిన ఓ గొర్రె.. రూ.70 లక్షల దాకా ధర పలికింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. కొన్ని అరుదైన జాతులకు చెందిన గొర్రెలకు రేటు భారీగా ఉంటుంది. అలాంటి మేలురకం గొర్రెలను పెంచుతూ.. భ�
ప్రపంచంలోనే అతిపెద్ద పశు, జీవ సంపద ఉన్న దేశం భారత్. ప్రపంచ పాల ఉత్పత్తిలోనూ భారత్దే అగ్రస్థానం. దేశానికి ఆ కీర్తి దక్కడంలో తెలంగాణ వాటానే అత్యధికం. మంగళవారం రాష్ట్ర ప్రణాళిక శాఖ విడుదల చేసిన ‘తెలంగాణ ఎట
పొట్ట జలగలు.. జీవాల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. పశువులు, గొర్రెల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. సరైన సంరక్షణ చర్యలు చేపట్టకపోతే.. జీవాలు మృత్యువాత పడుతాయి. పొట్ట జలగలు ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రదే�
గొర్రెల పంపిణీకి ప్రభుత్వం బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. పశుసంవర్ధక శాఖ ఎన్సీడీసీ నుంచి తీసుకొనే రుణానికి అదనంగా, రెండో దశ గొర్రెల పంపిణీ కోసం ఈ నిధులు