న్యూఢిల్లీ: రాజ్యసభలో బుధవారం మహిళా ఎంపీలపై దాడి చేసిన విధానాన్ని తాను ఎప్పుడూ చూడలేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. తన 55 సంవత్సరాల పార్లమెంటరీ కెరీర్లో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరుగలేదని చెప్పారు. బయట
న్యూఢిల్లీ : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేట అయ్యారు. ఈ సమావేశానికి పవార్ వెంట చెరకు రైతుల సమాఖ్యకు చెందిన ఇద్దరు సభ్యులు కూడా హాజరయ్యారు. చెరకు స�
Ramdas Athawale: శనివారం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్, ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం అయిన నేపథ్యంలో రామ్దాస్ అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు.
సుమారు గంటపాటు సమావేశం.. పలు అంశాలపై చర్చన్యూఢిల్లీ, జూలై 17: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ప్రధాని నరేంద్రమోదీతో శనివారం సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీ 50 నిమిషాల పాటు కొనసాగింది. ఈ మేరకు ప�
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీపై వెల్లడైన ఊహాగానాలకు ఎన్సీపీ తెరదించింది. ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్ర�
ముంబై: జనాభాను నియంత్రించడానికి ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొత్త జనాభా విధానాన్ని ప్రకటించిన రోజే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ కూడా దీనికి మద్�
పవార్ ఇంట్లో విపక్ష నేతల భేటీ హాజరు కాంగ్రెస్ నాయకులు రాజకీయ భేటీ కాదన్న పార్టీలు సమస్యలపై చర్చకేనని వెల్లడి ప్రాంతీయ పార్టీల కూటమికిఆరంభం అంటున్న విశ్లేషకులు న్యూఢిల్లీ, జూన్ 22: దేశవ్యాప్తంగా ఉన్న �
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఒక్కసారిగా మాట మార్చారు. వచ్చే సాధారణ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే థర్డ్ ఫ్రంట్కు వ్యూహాలు రచిస్తున్నారని, అందుకే 15 రోజుల వ్యవధిలో ఎన్సీపీ అధిన
మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాలు నేడు ఢిల్లీలో శరద్ పవార్ నివాసంలో 15 పార్టీల భేటీ సోమవారం ప్రశాంత్ కిశోర్, పవార్ రహస్య సమావేశం వెంటనే విపక్షాలను భేటీకి ఆహ్వానించిన ఎన్సీపీ అధినేత న్