దిలీప్ కుమార్ను పరామర్శించిన శరాద్ పవార్ | శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతూ ఈ ఉదయం ముంబైలోని ఖార్ హిందూజ దవాఖానలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్(98)ను ఎన్సీపీ అధినేత శరాద్ పవార్ పరామర్
ముంబై : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో తన భేటీపై వచ్చిన వదంతులను మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత శరద్ పవార్ ను ఆయన నివాసంల�
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాస్పిటల్లో చేరారు. గతకొంతకాలంగా గాల్ బ్లేడర్ సమస్యతో బాధపడుతున్న ఆయనకు ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సర్జరీ జరిగింది. ప్రస్తుతం శరద్ పవార్ ఆరోగ్యం నిలకడగా ఉందని డా�
పవార్ | మహారాష్ట్రలో కరోనా పరిస్థితులను మెరుగుపరిచేందుకు కలిసి పని చేద్దామని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ గురువారం పిలుపునిచ్చారు.
ముంబై: నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ముంబైలోని బ్రీచ్కాండీ హాస్పిటల్ నుంచి శనివారం డిశ్చార్జ్ అయ్యారు. గత మంగళవారం రాత్రి పవార్కు ఎండోస్కోపీ శస్త్రచికిత్స చేసిఆయన పిత్తవా
ముంబై, మార్చి 29: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్కు గాల్ బ్లాడర్కు (పిత్తాశయానికి) సంబంధించిన శస్త్రచికిత్స చేయనున్నారు. పవార్ ఆదివారం సాయంత్రం పొత్తికడుపులో నొప్పితో బాధపడటంతో ముంబై బ్రీచ్ కాండీ దవ�
న్యూఢిల్లీ : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ నేత ప్రపుల్ పటేల్తో అహ్మదాబాద్లో జరిగిన భేటీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు మాజీ ముంబై పోలీస్ అధ�
ముంబై: ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. తాను ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తనకు ఫోన్ చేశారని, తన ఆరోగ్య ప
శనివారం జరిగిందన్న గుజరాత్ వార్తా సంస్థ అన్నీ బయటకు చెప్పలేమన్న అమిత్ షా ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులతో పాటు రాజకీయ అనిశ్చితి కూడా పెరుగుతున్నది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కేంద్ర హోంమంత్రి అమిత్
ముంబై : మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం తారాస్థాయికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో కేంద్ర హోం మంత్రి అమిత్షా భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి.