పవార్ ఇంట్లో విపక్ష నేతల భేటీ హాజరు కాంగ్రెస్ నాయకులు రాజకీయ భేటీ కాదన్న పార్టీలు సమస్యలపై చర్చకేనని వెల్లడి ప్రాంతీయ పార్టీల కూటమికిఆరంభం అంటున్న విశ్లేషకులు న్యూఢిల్లీ, జూన్ 22: దేశవ్యాప్తంగా ఉన్న �
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఒక్కసారిగా మాట మార్చారు. వచ్చే సాధారణ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే థర్డ్ ఫ్రంట్కు వ్యూహాలు రచిస్తున్నారని, అందుకే 15 రోజుల వ్యవధిలో ఎన్సీపీ అధిన
మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాలు నేడు ఢిల్లీలో శరద్ పవార్ నివాసంలో 15 పార్టీల భేటీ సోమవారం ప్రశాంత్ కిశోర్, పవార్ రహస్య సమావేశం వెంటనే విపక్షాలను భేటీకి ఆహ్వానించిన ఎన్సీపీ అధినేత న్
న్యూఢిల్లీ: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈనెలలో ఇరువురు రెండోసారి భేటీ కావడంతో వీరు బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నట్టు రాజకీయ ఊహ�
2024 లోక్సభ ఎన్నికలకై వ్యూహ రచన!ముంబై, జూన్ 11: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్సీపీ అధినేత శరద్పవార్తో భేటీ అయ్యారు. ముంబైలోని పవార్ నివాసంలో దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. అయితే భేటీ అ�
దిలీప్ కుమార్ను పరామర్శించిన శరాద్ పవార్ | శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతూ ఈ ఉదయం ముంబైలోని ఖార్ హిందూజ దవాఖానలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్(98)ను ఎన్సీపీ అధినేత శరాద్ పవార్ పరామర్
ముంబై : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో తన భేటీపై వచ్చిన వదంతులను మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత శరద్ పవార్ ను ఆయన నివాసంల�
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాస్పిటల్లో చేరారు. గతకొంతకాలంగా గాల్ బ్లేడర్ సమస్యతో బాధపడుతున్న ఆయనకు ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సర్జరీ జరిగింది. ప్రస్తుతం శరద్ పవార్ ఆరోగ్యం నిలకడగా ఉందని డా�