CS Shantikumari | భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని పౌరులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాల సేవలను ఓఆర్ఆర్ పరిధి వరకు విస్తరించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్
CS Shantikumari | కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు.
దేశంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరోసారి వారికి తీపి కబురు అందించింది. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వేతనాలు, పెన్
తెలంగాణ సచివాలయం అద్భుత ని ర్మాణమని రిటైర్డ్ అలిండియా సర్వీసెస్ (ఏఐఎస్) అధికారులు ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం సాయంత్రం సచివాలయంలో వారికి �
మ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామ పంచాయతీకి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో అభివృద్ధిలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు అం�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న అమరుల స్మృతి చిహ్నాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం సందర్శించారు.
కవ్వాల్ టైగర్ రిజర్వు ప్రాంతాల నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు.
వజ్రోత్సవ వేళహరితహారం ఒక్కరోజే 75 లక్షల మొక్కలు పాల్గొన్న మంత్రులు, నాయకులు హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం చేపట్టిన ప్రత్యేక హరితహారం కార్య�