Alumni | రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం వెల్జర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో విజయలక్ష్మి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో నిర్వహించిన అవగాహన ర్�
0-5 సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై శనివారం వైద్య సిబ్బంది
స్వచ్ఛతే జీవితంగా బతికిన మహనీయుడు సంత్ గాడ్గే బాబా అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ దొంతుల సురేశ్కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గాడ్గే బాబా చి�
షాద్నగర్టౌన్ : తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో అందరిని భాగస్వాములను చేయాలని సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ గీతారాధిక అన్నారు. ఇందులో భాగంగానే షాద్నగర్ మున్సిపాలిటీలోని పట్టణ