పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి ఎందరికో ఆపన్నహస్తం అందించారని అలంపూర్ ఎమ్మెల్యే
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిదారుల కోసం రూ.725 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 బడ్జెట్లో కేటాయించిన ఆయా నిధులను తాజాగా విడుదల చేసింది.
ఇల్లాలు బాగుంటే ఆ ఇంటికి సౌభాగ్యలక్ష్మి నడిచివచ్చినట్లే.. ఆడబిడ్డ నవ్వుతూ ఇంట్లో తిరుగాడుతుంటే ఆ ఇల్లు ఆనంద నిలయమే.. ‘ఆమే’ మన జీవితాలకు ఆధారం.. ఆమె ఆకాశంలో సగమే కాదు.
ప్రజా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారని పేర
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరంగా మారాయని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ దేశానికి ఆదర్శంగా ని�
ఆడపిల్ల పెండ్లి చేయడం పేద కుటుంబాలకు తలకు మించిన భారంగా ఉండేది. కూతురు వివాహం చేసి అప్పుల పాలై ఆర్థికంగా చితికిపోయిన వారెందరో.. ఆడపిల్ల వివాహం చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. పేదింట్లో ఆడ
ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద రూ. 1,01,116 ఆర్థిక సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలు అండగా ఉండా లని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.3,210 కోట్లు కేటాయించింది.