ఉన్నత చదువుల కోసం ప్రైవేట్ వసతిగృహంలో ఉంటున్న ఇంజినీరింగ్ విద్యార్థినిపై కన్నేసిన ఓ కామాంధుడు.. మద్యం మత్తులో ఆమెపై లైంగిదాడికి పాల్పడ్డాడు. హాస్టల్లో ఒంటరిగా ఉండటాన్ని అదునుగా చేసుకొని అఘాయిత్యాన�
కేరళలో దారుణం చోటు చేసుకుంది. రాష్ర్టానికి చెందిన దళిత క్రీడాకారిణి(18)పై మొత్తం 60 మంది లైంగిక దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో శుక్రవారం రాత్రి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఇం
గచ్చిబౌలిలో యువతిపై లైంగికదాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించిన పోలీసులు నిందితుడిని లింగంపల్లి గోపీనగర్లో నివాసముండే ప్రవీణ్గా గుర్తించారు.
లైంగిక దాడికి గురైన బాలిక కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కార్పొరేట్ పాఠశాలలో చేర్చి మెరుగైన విద్యనందించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. ఆదివారం బూరుగూడలో బాలిక కుటుంబ సభ్య�
AP CM Chandrababu | నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ఎల్లాల గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికను ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.
మహారాష్ట్రలో మరో దారుణం జరిగింది. 14 ఏండ్ల బాలికపై ఒకడు పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. తొలుత బాలికకు గుండుగీసిన అతడు ఆపై సిగరెట్ పీకలతో తలపై వాతలు పెట్టి పైశాచిక ఆనందం పొందాడు.