భద్రతా దళాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఆర్టీసీ అద్దె బస్సు టైరు పేలిన ఘటనలో నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకా రం బుధవారం హుస్నాబాద్ బస్స్టేషన్ నుంచి రెండుగంటల 35 న�
lions injured : గుజరాత్లో రైలు ఢీకొన్న ఘటనలో రెండు సింహాలు తీవ్రంగా గాయపడ్డాయి. అమ్రేలీ జిల్లాలోని హతీగడ్-బేసన్ రూట్లో ఈ ఘటన జరిగింది. భారీ వర్షం పడుతున్న సమయంలో.. ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం
ఆసిఫాబాద్ పట్టణంలోని సాయినగర్, రాజంపేట ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఓ పిచ్చికుక్క ముగ్గురు చిన్నారులపై దాడి చేసింది. ఆరు బయట ఆడుకుం టుండగా ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.
భూవివాదం కారణంగా చోటుచేసుకున్న ఘర్షణలో కత్తులు, గొడ్డళ్లతో దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని చాంద్ఖాన్పల్లిలో జరిగింది.
మేడపై ఆడుకుంటున్న చిన్నారికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి మృత్యువుతో పోరాటం చేస్తున్నది. రహ్మత్ నగర్ డివిజన్ ఎన్ఎస్బీ నగర్లో శుక్రవారం ఈ ఘటన చ�
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి మరణించగా, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ఔటర్ రింగ్రోడ్డుపై జరిగిన ఈ ఘటన వివరాలను శంషాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ ఎస�