సంత్ సేవాలాల్ స్ఫూర్తితో తండాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేటలో సేవాలాల్ 284వ జయంతి భోగ్ భండారో కార్యక్రమంలో మాట్లాడుతూ.. గిరిజన లంబాడాలను ఏకం �
బంజారాలకు సేవాలాల్ మార్గదర్శకుడని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. హనుమకొండ సుబేదారిలోని �
బంజారాల ఆరాధ్యదైవం ‘సంత్ సేవాలాల్ మహరాజ్' దైవాంశ సంభూతుడని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. అమ్మవారి కృపతోనే సేవాలాల్ మహరాజ్ జననం జరిగిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
సంత్ సేవాలాల్ మహరాజ్.. ఈ పేరు వింటే తండాలు భక్తిపారవశ్యంలో మునిగిపోతాయి. గిరిజన తండాలు ఆయన నామస్మరణ చేస్తాయి. సేవాలాల్ దీక్షలతో యువతలో భక్తి భావం వెల్లివిరుస్తున్నది.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే ఎస్టీలకు రిజర్వేషన్లు లభించాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
నిర్మల్, ఫిబ్రవరి 24: గిరిజనుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్ లో సేవాలాల్ 283వ జయంతి ఉత్సవాల్లో మంత�