కాయ కష్టం చేసుకుని పైసా..పైసా కూడబెట్టి..ఇంటి కలను నెరవేర్చుకునేందుకు అనుమతి తీసుకుని ఇంటి నిర్మాణ పనులు మొదలు పెడితే.. వివాదాస్పద బిల్డర్ ఆ స్థలంపై కన్నేశాడు. కబ్జాకోరు, వివాదాస్పద బిల్డర్ అయిన సంధ్య క�
శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని సిద్ధిక్నగర్లో ఓ అక్రమ నిర్మాణం ప్రభావంతో సమీపంలోని భవనం ఒరిగిన ఘటనతో పట్టణ ప్రణాళికా అధికారుల్లో కదలిక వచ్చింది. ఈ ఘటనతో ఓ భవనాన్ని నేలమట్టం చేయాల్సి రావడంతో ప్రజానీక
ఏండ్ల తరబడి ఒకే సర్కిల్లో పాతుకుపోయిన పట్టణ ప్రణాళికా విభాగం చైన్మన్లకు ఎట్టకేలకు స్థానచలనం కలిగింది. మాదాపూర్ కావూరిహిల్స్ ఫేస్- 2 రోడ్డులోని దాదాపు 1000 గజాల స్థలంలో ఓ వ్యాపారస్తుడు సెకండ్ హ్యాండ్
తాను బాధ్యతగా ఉండటమే కాదు.. పది మంది ఆచరించేలా చేశారు ఆ కాలనీ వాసి. చెత్తకుప్పలు లేని కాలనీలే లక్ష్యమనే బల్దియా నినాదాన్ని తూచా తప్పకుండా పాటించి.. ప్రజలను చైతన్యవంతులను చేసి..చక్కటి ఫలితాన్ని సాధించారు. ప�
నగరంలో పలుచోట్ల అక్రమంగా వెలుస్తున్న బహుళఅంతస్తుల భవనాలు అధికారుల అంతులేని నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి. టౌన్ప్లానింగ్ ఉన్నా.. లేనట్లే అని చెప్పవచ్చు.. ఇందుకు రెండు రోజుల క్రితం నిర్వహి
ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయి. అయితే వీటిని ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ ప్రక్రియపై ఇక్కడి జోనల్ అధికారుల�
అకాల వర్షాలతో పాటు వర్షాకాలం నేపథ్యంలో భవన నిర్మాణాల పరంగా ప్రమాదాల నివారణకు వెస్ట్జోన్ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల సందర్భంగా చోటు చేసుకున్న ప్రమాదాల నేపథ్యంల�
శేరిలింగంపల్లి జోన్లో ఆస్తి పన్ను వసూళ్లు జోరందుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే రూ.325 కోట్ల మేర ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని జోన్ చేరుకున్నది.
శుభకార్యాల నిర్వహణ సహా సమావేశాల నిర్వహణకు సకల సౌకర్యాలతో వేదికలు సిద్ధం అవుతున్నాయి. వేలు లక్షలాది రూపాయలతో ప్రయివేటు ఫంక్షన్హాళ్ల ధరలు నానాటికీ కొండెక్కుతుండటం