US Ambassador: భారత్లో పర్యటించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసక్తిగా ఉన్నట్లు ఆ దేశ దౌత్యవేత్త సెర్గియో గోర్ తెలిపారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఇండియాలో పర్యటించనున్నట్లు చెప్
PM Modi : ఇరాన్తో యుద్ధం జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. ఇరాన్ యుద్ధం సహా పశ్చిమాసియా పరిస్థితులు, హార్ముజ్ జలసంధి వంటి �
US-India : ఇటీవల ఇండియాపై వరుస ఆంక్షలు విధిస్తూ, హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్న అగ్రదేశం అమెరికా తాజాగా సానుకూల ప్రకటన చేసింది. అమెరికాకు ఇండియాకన్నా ఆవశ్యకమైన దేశం మరోటి లేదంటూ ప్రకటించింది.
Muhammad Yunus | ఇంఖిలాబ్ మంచ్ అధికార ప్రతినిధి ఉస్మాన్ హాదీ (Osman Hadi)పై హత్య దరిమిలా బంగ్లాదేశ్ (Bangladesh)లో మరోసారి హింస చెలరేగిన విషయం తెలిసిందే.
US Envoy : సుంకాల ఆంక్షల నేపథ్యంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ (Sergio Gor) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi)ని కలిశారు. ఢిల్లీలో శనివారం మోడీతో భేటీ అయిన సెర్గో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
Marco Rubio | సుంకాల (Trump Tariffs) వివాదం కొనసాగుతున్న వేళ (India-US Ties) భారత్పై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) కీలక వ్యాఖ్యలు చేశారు.
Donald Trump | రష్యా చమురు (Russia Oil) కొనుగోలు కారణం చూపి ట్రంప్ విధించిన భారీ సుంకాలతో భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సుంకాల వివాదం కొనసాగుతోంది.