Talasani Srinivas Yadav | రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న సికింద్రాబాద్ చరిత్రను, అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బ దీస్తామంటే ఊరుకునేది లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత మళ్లీ ఢిల్లీ పెత్తనం మొద లైందని, పరాయి పాలన పోయి కిరాయి పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ విచారం వ్యక్తంచేశారు. అతి చిన్న వయసున్
రాష్ట్ర వ్యాప్తంగా జూలై 25 నుండి ఆగస్టు 10 వరకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ మండల కేంద్రాల్లో కొనసాగుతుందని, రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Chairman Vakulabaranam | దేశంలో ఎక్కడా లేనివిధంగా బలహీనవర్గాలకు వేల కోట్ల విలువ చేసే స్థలాలు కేటాయించి, భవన నిర్మాణాలకు నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభర
Bombay High Court judge resigns | బాంబే హైకోర్టు న్యాయమూర్తి రోహిత్ డియో శుక్రవారం అనూహ్యంగా రాజీనామా చేశారు. (Bombay High Court judge resigns) ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా తాను పని చేయలేనని ఆయన అన్నారు.
పలు ప్రాంతాలు, భాషలు, మతాలు, సంసృతి సంప్రదాయాలతో కూడి, భిన్నత్వంలో ఏకత్వం పరిఢవిల్లే భారతదేశ సమైక్యతను, రాజ్యాంగం అందించిన లౌకికవాద, సమాఖ్యవాద స్ఫూర్తిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను నిరసిస్తూ జవహర్నగర్ కార్పొరేషన్లో వెలిసిన పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. ‘తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్షా చెప్పుల వద్ద తాకట్టు
హైదరాబాద్ : బీసీలు ఆత్మగౌరవంతో బతకాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన, బీసీలను గత పాలకులు ఓటు బ్యాంకు గానే భావించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉప్పల్ భగాయత్లో మేరు సంఘం, మేదర సంఘం ఆత్మగౌ
గ్రేటర్ వరంగల్లో 4,417 ఇండ్లు దశల వారీగా పేదలకు కేటాయింపు నాడు వరంగల్ నగరంలోని అంబేద్కర్నగర్ వాసులు పక్కా ఇండ్లు లేక ఇలా గుడిసెల్లో దుర్భర జీవితాలను గడుపుతున్నారు. వాన కాలంలో అష్టకష్టాలు పడుతున్నారు.
గ్యాప్ ఉంటే ఐదేండ్లనాడే రాజీనామా చేయలేదెందుకు? ఆధారాలతో సహా సర్కారుకు ఫిర్యాదు చేసిన వ్యక్తి అనామకుడా? అనామకుడిగా ఉన్నప్పుడే కదా.. మిమ్మల్ని .. కేసీఆర్ పార్టీలోకి తెచ్చి పదవులిచ్చింది తప్పుచేయటం వల్లే
ఏనాడైనా మా పోరాటాలకు మద్దతు ఇచ్చారా?ఈటలకు తెలంగాణ ప్రజా సంఘాల ప్రశ్న ఖైరతాబాద్, మే 4: తన 20 ఏండ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ దళితులు, బడుగు, బలహీనవర్గాల పోరాటాలకు మద్దతు ఇవ్వని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనపై భూకబ