శ్రీరామనవమిలో భాగంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్రెడ్డి ఆదివారం హాజరైన నేపథ్యంలో బీఆర్ఎస్ సహా సీపీఎం, సీపీఐ (ఎంఎల్) మాస్లైన్, మాలమహానాడు నాయకులను శనివారం అర్ధరాత్రి పోలీసుల
దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రగిరిలో భక్తులకు పాట్లు తప్పడం లేదు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ ఏర్పాట్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. ముఖ్యమంత్�
శ్రీరామనవమిని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా ఆదివారం సీతారాముల కల్యాణం కనులపండువగా జరిగింది. సీతారాముల వివాహానికి ఉత్సవ కమిటీల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పట్టువస్�
శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణం రమణీయంగా జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఊరూరా వేడుకలు కనులపండువగా కొనసాగాయి. అభిజిత్ లగ్న సుముహూర్తాన వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. మంగళవాయిద్యాలు
శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని ఆదివారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనుల పండువగా నిర్వహించారు. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిర్సనగండ్ల, గద్వాల జిల్లాలోని బీచుపల్లి, మహబూబ్నగ
భద్రాచల క్షేత్రంలో ఆదివారం జరుగనున్న మహా ఘట్టానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాములోరు సీతమ్మను పరిణయమాడే ఆ శుభ ముహుర్తం వచ్చేసింది. భద్రాచలంలో ఆదివారం ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ర్టా�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లిలో సీతారామ చంద్ర స్వామి కల్యాణం (Seeta Ramula Kalyanam) కన్నులపండువగా నిర్వహించనున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా భక్తజన సందోహం నడుమ వేద పండితుల మంత్రోచ్ఛారణలతో రా�