కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమకు కష్టాలు దాపురించాయని రైతులు వాపోతున్నారు. విత్తనాలు కొనుగోలు మొదలు కష్టపడి పండించిన పంట అమ్ముకోవడం వరకు పడుతున్న బాధలు వర్ణణాతీతం.
నైరుతి రుతుపవనాల రాకతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కులు దున్నగా ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెట్టుబడి సాయం అ
విత్తనాలు, ఎరువుల కొనుగోలు బిల్లులను రైతులు పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకునేలా దుకాణాదారులు వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని బర్మాషెల్ రోడ్డ�
ఒకవైపు నకిలీ విత్తనాలు.. మరోవైపు బ్లాక్ మార్కెట్లో విత్తనాలు, ఎరువుల అమ్మకాలు.. రైతన్నలను తీవ్ర నష్టానికి గురిచేస్తున్నాయి. విత్తనాల కొనుగోలు మొదలు పంటల అమ్మకాల వరకు అన్నదాతలు ఏదోరూపంలో మోసపోతూనే ఉన్న
చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల, తంగడిపల్లి గ్రామాల్లో నకిలీ విత్తనాలు, విత్తనాల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడు
జిల్లాలో ఈ వానకాలం పంటకు సంబంధించి విత్తన నిల్వలు సరిపడా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందొద్దని నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం వ్యవసాయ అధికారుల
ఖరీఫ్ పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు దున్ని పొతం చేస్తున్నారు. విత్తనాలు విత్తేందుకు పెట్టుబడులు కూడా రెడీగా ఉంచుకున్నారు.
పంట పొలాల్లో అదును, పదును చూసి విత్తనాలను విత్తుకోవాలని ఏవో వీ నాగేశ్వరరావు రైతులకు సూచించారు. శనివారం మండలంలోని గుర్రాలపాడు, బారుగూడెం, పోలెపల్లి, కాచిరాజుగూడెం, కస్నాతండ, కొండాపురం గ్రామాలలో రైతు అవగా�
రైతులు నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను డీలర్ల వద్ద కొనుగోలు చేసి రశీదులు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్కుమార్ సూచించారు. మండలంలోని చెనుగోనిపల్లి గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనాల �
పదిమందికి అన్నం పెట్టే రైతన్నకు ఒకటే ఆశ ‘పంట బాగా పండాలి’. అయితే మంచి ఆలోచన కూడా ఉన్నప్పుడే అది నెరవేరుతుంది. అంతేకాదు.. అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను ఆచరించినప్పుడే సాగులో సంపూర్ణ విజయం సాధ్యమ
విత్తనాల విక్రయాల్లో రైతులకు నకిలీ, లూజ్, గుర్తింపు పొందని పత్తి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదని వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ శుక్రవారం తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను అతిక�