వరుస బెదిరింపు కాల్స్ నేపథ్యంలో హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను (Raja Singh) పోలీసులు అప్రమత్తం చేశారు. సెక్యూరిటీ లేకుండా బయ తిరగొద్దని, గన్మెన్లు లేకుండా నేరుగా ప్రజల్లోకి వెళ్లవద్దని �
Champions Trophy | వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్నది. ఈ టోర్నీపై ఇంకా ప్రతిష్టంభన నెలకొన్నది. పీసీబీ, బీసీసీఐ మధ్య ఈ జరుగుతున్న చర్చలు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు
Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎన్నికల ర్యాలీలో మరోసారి భద్రతా వైఫల్యం (security threat) బయటపడింది.
రష్యా నుంచి గోవాకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ఉజ్బెకిస్తాన్లో దించారు. ఆ విమానంలో 238 మంది ప్రయాణికులు ఉన్నారు.
న్యూఢిల్లీ: దేశ భద్రతకు సమస్య ఉన్న నేపథ్యంలో 54 చైనా యాప్లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. నిషేధిత జాబితాలో స్వీట్ సెల్ఫీ హెడ్, బ్యూటీ కెమెరా-సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిటర్,
ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, జనవరి 12: ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై విచారణకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా నేతృత్వంలో కమిటీని �
రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఏర్పాటుచేస్తామన్న సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: ప్రధాని ఇటీవలి పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతాలోపాలపై దర్యాప్తునకు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటుచేస
ప్రధాని మోదీ చౌకబారు నాటకాలు తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ గిమ్మిక్కులు ఆడటం అందులో భాగమే నిజానికి సభకు జనం రానే రాలేదు అది తెలిసే ర్యాలీ రద్దు చేసుకొన్నారు ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారు నిప్పులు చెరిగ�
భద్రతా వైఫల్యంపై నేడు సుప్రీంలో విచారణ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ప్రధాని మోదీ గురువారం భేటీ అయ్యారు. పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఆయనకు వివరించారు. దీనిపై కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మ
న్యూఢిల్లీ: భారత్ భద్రతకు చైనా అతిపెద్ద ముప్పుగా మారిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. దేశ సరిహద్దుల్లోకి రక్షణ నిమిత్తం పంపిన వేలాది మంది సైనికులు, ఆయుధాలు ఇప్పట్�
న్యూఢిల్లీ: భద్రతా కారణాలు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్ర కోటను ఆగస్ట్ 15 వరకు మూసివేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదులు దాడి చేయవచ్చని నిఘా వర్గా�
బ్రస్సెల్స్: అనైతిక రీతిలో చైనా తన సైనిక విస్తరణ కొనసాగిస్తున్నదని, ఆ దేశ సైన్యం నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో డ్రాగన్ దేశానికి నాటో నేతలు వార్నింగ్ ఇచ్చారు. చైనా ప్రవర్తన వ్యూహాత్మక సవాల్�