న్యూఢిల్లీ, జూలై 31: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి చెందిన ఏడు జాగిలాలు రిటైర్ అయ్యాయి. అవి దాదాపు పదేండ్ల పాటు సేవలందించాయి. వాటికి సీఐఎస్ఎఫ్ అధికారులు వీడ్కోలు పలికారు. బాంబు డిటెక్షన్, డిస్పోజల్�
ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రత దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్ రాజధాని శ్రీనగర్లోని దన్మార్ ప్రాంతంలో ఉన్న ఆలమ్దార�
అనంతనాగ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం | దక్షిణ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
సాగర్| కృష్ణా జలాలపై వివాదం నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద పోలీసుల భద్రత కొనసాగుతున్నది. పటిష్ట భద్రత నడుమ సాగర్ ఎడమగట్టులోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కరెంటును ఉత్పత్తి చేస్తున్నారు.
నిషేధం| కృష్ణానది జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల వద్ద భద్రతను పెంచారు. డ్యాంలు, విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద సాయుధ బలగాలను ప్రభుత్వం మోహరించింది. ఇందులో భాగంగా జూరాల �
పరింపొరాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం | జమ్మూకాశ్మీర్లో మల్హూరా పరింపొరా ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం రాత్రి భద్రతా బలగాలు,
ముగ్గురు ఉగ్రవాదులు హతం | జమ్మూకశ్మీర్లో భద్రతా దళాలు 12 గంటల వ్యవధిలో ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. హదీపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని భద్రతాదళాలకు శనివారం రాత్రి విశ్వసనీయ సమాచ�
జమ్ములో ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లో మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జమ్ములోని షోపియాన్ జిల్లా హాదిపొరాలో శనివారం సాయంత్రం భద్రత బలగాలు, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా టెర్రరిస్టుల �
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ | ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం కాల్పుల మోతలతో దద్దరిల్లింది. బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో తమ కోసం గాలిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు మెరుపుదాడి జరిపిన విషయం తెలి�