Jammu Kashmir | జమ్మూకశ్మీర్ ఫూంచ్ జిల్లాలో గురువారం జరిగిన కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ చర్యల్లో భాగంగా, భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆర్మీ అధికారి�
Jammukashmir | జమ్ముకశ్మీర్లోని షోపియాన్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను ఆర్మీ బలగాలు మట్�
Terrorists | కాబూల్ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో.. ఆ ప్రభావం జమ్మూకశ్మీర్పై పడింది. ఆరు బృందాలతో ఉగ్రవాదులు కశ్మీర్ వ్యాలీలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. గత నెల రోజుల నుంచి 25 - 30
చొరబాటుదారుడు| దేశ సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైనికులు భగ్నం చేశారు. జమ్మకశ్మీర్ పూంచ్ సెక్టారులోని సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద..
Encounter | సోపోర్లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ | జమ్మూకశ్మీర్ బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మంగళవారం తెల్లవారు జామున ఎన్కౌంటర్ ప్రారంభమైంది. సోమవారం అర్ధరాత్రి సోపోర్ ప్రాంతం
Independence Day | స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి ఏడాది జమ్మూకశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తారు. కానీ కశ్మీర్లో మూడేండ్ల తర్వాత తొలిసారిగా ఇంటర్నెట్ �
మయన్మార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం | ణిపూర్ టెగ్నౌపాల్ జిల్లాలో భారత్ - మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోల�
బండిపోరాలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం | జమ్మూకాశ్మీర్ బండిపోరా జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ సైన్యం ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ఉత్తర కాశ్మీర్లోని బండిపోరాలోని చందాజీ ప్రాంతంలో
న్యూఢిల్లీ, జూలై 31: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి చెందిన ఏడు జాగిలాలు రిటైర్ అయ్యాయి. అవి దాదాపు పదేండ్ల పాటు సేవలందించాయి. వాటికి సీఐఎస్ఎఫ్ అధికారులు వీడ్కోలు పలికారు. బాంబు డిటెక్షన్, డిస్పోజల్�
ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రత దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్ రాజధాని శ్రీనగర్లోని దన్మార్ ప్రాంతంలో ఉన్న ఆలమ్దార�
అనంతనాగ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం | దక్షిణ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
సాగర్| కృష్ణా జలాలపై వివాదం నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద పోలీసుల భద్రత కొనసాగుతున్నది. పటిష్ట భద్రత నడుమ సాగర్ ఎడమగట్టులోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కరెంటును ఉత్పత్తి చేస్తున్నారు.