నిషేధం| కృష్ణానది జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల వద్ద భద్రతను పెంచారు. డ్యాంలు, విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద సాయుధ బలగాలను ప్రభుత్వం మోహరించింది. ఇందులో భాగంగా జూరాల �
పరింపొరాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం | జమ్మూకాశ్మీర్లో మల్హూరా పరింపొరా ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం రాత్రి భద్రతా బలగాలు,
ముగ్గురు ఉగ్రవాదులు హతం | జమ్మూకశ్మీర్లో భద్రతా దళాలు 12 గంటల వ్యవధిలో ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. హదీపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని భద్రతాదళాలకు శనివారం రాత్రి విశ్వసనీయ సమాచ�
జమ్ములో ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లో మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జమ్ములోని షోపియాన్ జిల్లా హాదిపొరాలో శనివారం సాయంత్రం భద్రత బలగాలు, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా టెర్రరిస్టుల �
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ | ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం కాల్పుల మోతలతో దద్దరిల్లింది. బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో తమ కోసం గాలిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు మెరుపుదాడి జరిపిన విషయం తెలి�
రాయ్పూర్ : దంతెవాడ జిల్లా అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఘోటియా సమీపంలో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఏఎఫ్ బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో జవాన్లపై మావోయిస్టులు కాల్పులకు �
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని షోపియాన్లో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్కౌంటర్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. షోపియాన్ జిల్లాలోని మునిహల్ ప్రాంతంలో ఉగ్రవాద�