రాష్ట్రంలోని సర్కారు బడుల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ)కు ప్రభుత్వం అప్పగించింది. ఇందుకు పాఠశాల స్థాయిలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
డ్రగ్స్ నిర్మూలనకు పాఠశాలల్లో కమిటీలు వేస్తామని, వాటికి త్వరలోనే పేరును నిర్ణయిస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి ఆధ
గురుకుల విద్యార్థులు చదువులోనే కాదు క్రీడల్లోనూ తమదైన ప్రతిభ చాటుతున్నారు. వెన్నుతట్టి ప్రోత్సహించాలే కానీ అద్భుతాలు సృష్టిస్తామంటూ చేతల్లో నిరూపిస్తున్నారు. మహాత్మ జ్యోతిబా పులే పాఠశాల(చార్మినార్)