నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రానికి చెందిన కర్నెపోశెట్టి మనవడు కర్నె భిశ్వజిత్ ఆల్ ఇండియా 5929 ర్యాంక్ తో కర్ణాటక లోని బెల్గవ్ సైనిక్ స్కూల్లో సీటుసాధించినదుకు గురువారం కోటగిరి హై స్కూల్ లో భిశ్వజ�
Triple IT | ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన మండలంలోని అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు పుప్పాల పూజిత , సముద్రాల జస్వంత్ ను పాఠశాల ఉపాధ్యాయులు సోమవారం సన్మానించారు.
Free Bus | మంగళవారం వేములవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో ఓ ప్రయాణికుడికి సీటు దొరకకపోవడంతో డ్రైవర్తో వాగ్వాదానికి దిగాడు. తనకు సీటు ఇవ్వనిదే బస్సు కదిలేది లేదని పట్టుబట్టాడు. మరో ప్రయాణికుడు జోక్యంత�
Dhoni :2011 వరల్డ్కప్ ఫైనల్లో ధోనీ విన్నింగ్ సిక్సర్ గుర్తుందా. వాంఖడే స్టేడియంలో ఆ బంతి పడిన సీటుకు ఇప్పుడు ధోనీ పేరు పెట్టనున్నారు. ముంబై క్రికెట్ సంఘం దీనిపై ఓ నిర్ణయం తీసుకున్నది.
మూడు లోక్సభ, ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. పంజాబ్లో అధికార ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. సంగ్రూర్ లోక్సభ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి గుర్మైల్ సింగ్
కాంగ్రెస్లో రాజ్యసభ సీట్ల లొల్లి కాకరేపుతున్నది. పార్టీ కోసం పనిచేసి, గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నా అధిష్ఠానం పట్టించుకోలేదని పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు
ఒకే దేశం, ఒకే చట్టం విధానాన్ని ఎర్రకోట సాక్షిగా తాము అమలుచేస్తున్నామని మోదీ ప్రభుత్వం చెప్పిన మాటలు కేవలం నీటి మీది రాతలుగా మిగిలాయి. అంతేకాకుండా అసెంబ్లీ స్థానాల పెంపుదలలో రాజకీయ స్వార్థంతో వ్యవహరించ�