విద్యార్థులు చిన్నతనం నుంచే సైన్స్పై ఆసక్తి పెంచుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆకాంక్షించారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళ�
మండలంలోని అవంతీపురం గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్టీ గురుకుల పాఠశాలల సైన్స్ ఫెయిర్ బుధవారం ముగిసింది. విద్యార్థులు ఆవిష్కరించిన పలు ప్రయోగాలను ప్రదర్శించారు. మ�
అరణ్యంలో చెంచుల విద్యాభ్యాసానికి సరస్వతీ విద్యాపీఠం బాసటగా నిలుస్తున్నది. చెంచు పెంటల్లో వలంటీర్లను ఏర్పాటు చేసి బాలబాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నది. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాల
రాష్ట్ర రాజధానుల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్స్ను జిల్లాల్లో కూడా నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారని, ఆ మేరకు ప్రస్తుతం నిర్మల్ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక పోటీలు.
నిజామాబాద్ జిల్లా కేం ద్రంలోని ఎస్ఎఫ్ఎస్లో రెండు రోజులుగా నిర్వహిచంచిన జిల్లాస్థాయి సైన్స్ఫేర్ మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు హా�
బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలో ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు జోనల్ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పది జిల్లాల నుంచి బాల బాలికలు తరలి�