దశాబ్దాలుగా అన్యాయానికి గురైన భాషాపండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా సోమవారం ఈ కీలక పరిణామం చోటుచేసుకున్నది.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత పౌరులుగా తయారు చేయాల్సిన ఉపాధ్యాయులు కొందరు పదోన్నతుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పీఈటీల పదోన్నతుల జాబితాలో నకిలీ సర్టిఫికెట్ల విషయం జిల్లాలో కలకలం రేపుతున్న
పాఠశాల విద్యలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్ల మధ్య వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (ఎస్జీటీయూ) పీఆర్సీ కమిటీని కోరింది.
రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు, హిందీ, పీడీ)గా పనిచేస్తున్న మరో 1,440 మంది టీచర్లను విద్యాశాఖ బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. వీరి బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర
ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలో సదరు ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను ఆన్లైన్తోపాటు నాలుగు సెట్లను సంబంధిత డీడీవోల ద్వారా డీఈవో కార్యాలయంలో అందజేశారు.
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. తొలిరోజే 18,570 దరఖాస్తులు వచ్చాయి. గ్రేటర్ జిల్లాల్లోనే అత్యధికంగా దరఖాస్తు చేసుకొన్నారు. గ్రేడ్-2 హెచ్ఎంలు, స్కూల్ అసిస్టె�
పీఈటీ, భాషా పండితుల అప్గ్రేడ్ | పీఈటీ, భాషా పండితుల పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.