చెరువులు, కుంటల కింద యాసంగి పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న నీటితో నారు పోసిన నాటి నుంచి పంట ఏపుగా వచ్చే వరకు నెట్టుకొచ్చిన రైతులు ప్రస్తుతం చెరువులు, కుంటల్లో నీరు అడుగంటడంతో పంటను చూస
గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకంతో కడెం ఆయకట్టు చివరి భూములన్నీ సస్యశ్యామలంగా మారుతున్నాయని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. శనివారం తానిమడుగు సమీపంలో డెలివరీ పాయింట్ వద్ద మంచ�
కేసీఆర్ సర్కారు హయాంలోనే గూడెం ఎత్తిపోతలకు మహర్దశ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మాట్లాడుతూ పదేళ్లక్రితం కేసీఆర్ ఎల్లంపెల్లి ప్రాజెక్టు, గూ�
అభివృద్ధి, తలసరి ఆదాయంలోనూ ఉమ్మడి జిల్లా అగ్రగామిగా నిలిచింది. టీఎస్ఐపాస్ ఏర్పాటుతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కింది. భారీ పెట్టుబడులతో పెద్దపెద్ద కంపెనీలు
సీఎం కేసీఆర్ సంపూర్ణ సహకారం, ఎమ్మెల్యే విఠల్రెడ్డి నిరంతర శ్రమతో ముథోల్ నియోజకవర్గం అభివృద్ధి గమ్యాన్ని సాధించింది. ఏళ్ల నుంచి పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయా�
నేటి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభ పండుగకు ఉమ్మడి జిల్లా జనం భారీగా తరలివెళ్లనున్నారు. నార్లాపూర్ రిజర్వాయర్లోకి కృష్ణా జలాలను తరలించే అపూర్వ ఘట్టానికి సీఎంకేసీఆర్ శనివారం శ్రీకారం చు�