చిందు వర్గాన్ని ఎస్సీ గ్రూప్-1లో చేర్చి, వర్గీకరణ శాతం పెంచాలని ఎస్సీ అనుబంధ 57 కులాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్, చిందు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిల్లుట్ల పశుపతి కోరారు. గత ప్రభుత్వాలు తమను పట్టించు�
ఎస్సీ నిరుద్యోగులకు రుణాలను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందించే రుణాన్ని బ్యాంకుకు లింకేజీ లేకుండా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు సబ్సిడీ రుణ
75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నా కూడా వాటి ఫలాలు నేటికీ అనేక కులాలకు అందటం లేదు. ముఖ్యంగా, ఎస్సీల్లో ఉపకులాలుగా ఉన్న ప్రజలు అభివృద్ధికి ఎంతోదూరంలో ఉన్నారు. ఎస్సీలకు అమలవుతున్న రిజర్�
ఎస్సీల వర్గీకరణకు బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో అనుకూలంగా తీర్మానం చేస్తే దేశమంతటా బీజేపీ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం లోయర్
ఎస్సీల సముద్ధరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం రూ.60 వేల కోట్లు వెచ్చించినట్టు ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. దళితబంధు పథకం ద్వారా వచ్చే ఎనిమిదేండ్లలో 17 లక్షల కుటుం�
వివిధ శాఖల్లోని 80 వేలకుపైగా ఖాళీలను భర్తీ చేయనున్నట్టు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగార్థులకు అండగా నిలబడే దిశగా సాంఘిక సంక్షేమ శాఖ ముమ్మర కసరత్తును ప్రారంభించింది.
ఎనిమిదేండ్లుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నానుస్తూ వస్తున్న ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ ఉభయసభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం లోక్స�
కుత్బుల్లాపూర్ నుంచి యాత్ర ప్రారంభం 30న తుంగతుర్తిలో ముగింపు సభ 100 నియోజకవర్గాల్లో పర్యటన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఖైరతాబాద్, ఆగస్టు 11: ఎస్సీ వర్గీకరణ కోసం సెప్టెంబర్ 1 నుంచి మాదిగల