ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. వినియోగదారులకు కాల్ చేసి బురిడీ కొట్టించి కోట్ల రూపాయలు దండుకుంటున్న స్కామర్లకు చెక్పెట్టేందుకు యూకే టెలికం కంపెనీ ‘ఓ2
మనీ లాండరింగ్ కేసు పేరుతో ఐఐటీ జోధ్పూర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ను(35) మోసగించిన సైబర్ నేరగాళ్లు ఆమెను 12 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేసి సుమారు రూ.12 లక్షలను దోచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురా
బీహార్లో దారుణ ఉదంతం వెలుగుచూసింది. ఉద్యోగాలిస్తామని ఆశచూపి 150 మంది మహిళలను రప్పించి వారిని బంధించి కొన్ని నెలలుగా లైంగిక దాడి చేస్తున్న కంపెనీ నిర్వాహకుల దారుణం బయటపడింది.
సాంకేతిక ప్రపంచం స్మార్ట్నెస్ సంతరించుకునే కొద్దీ... స్కామర్లు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అలా వాళ్లు సంధిస్తున్నవే సందేశాస్ర్తాలు. తలాతోకా లేని చిరునామాతో బల్క్గా పంపే మెసేజ్లు వినియోగదారుల �
ఈ స్కామ్కు సంబంధించి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేసినట్లు జోన్ 2 డీసీపీ స్మార్తనా పాటిల్ తెలిపారు. అయితే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు.
మీ ఆధార్ కార్డు డిటెయిల్స్ సేఫేనా | ప్రస్తుతం టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అత్యాధునికమైన సాంకేతికత వల్ల రోజువారి పనులు ఎంతో సులభం అవుతున్నాయి.