హైదరాబాద్ : గ్రీన్ ఇండియా సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్కు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్ ఆదివారం లేఖ రాశారు. దేశంలో 52శాతం వ్యవసాయ భూములు నిస్సారమయ్యాయని, దేశంలో మట్టి
‘సేవ్ సాయిల్' నినాదంతో బైక్పై ప్రపంచ యాత్ర చేపట్టిన ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ రాష్ట్రంలోని పచ్చదనాన్ని చూసి పరవశించిపోయారు. గురువారం హైదరాబాద్ నుంచి బెంగుళూర్ వెళుతున్�
సద్గురు జగ్గీ వాసుదేవ్.. మట్టిని రక్షించుకునేందుకు గట్టి ఉద్యమం చేపట్టారు. ‘సేవ్ సాయిల్' నినాదానికి ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే చాలా దేశాలు స్పందించాయి. సద్గురుతో ఏకీభవిస్తూ సంతకాలు
నేల లేనిదే జీవం లేదని, జీవం సాగాలంటే నేలను కాపాడుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఇప్పటికే 30శాతం భూమి ఎడారిగా మారిందని, ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మానవ జాతికే ముప్పు అని ఆందోళన వ్యక్త
ప్రపంచవ్యాప్తంగా నేల నిస్సారం అవుతున్నదని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో ఏటా సుమారు 27 వేల జీవ జాతులు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సేవ్ సాయ�
హైదరాబాద్ : పుడమి రక్షణ కోసం ఇషా పౌండేషన్ వ్యవస్థాపకుడు, యోగా గురు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఎంచుకున్న మార్గం భావి తరాలకు ఆదర్శంగా నిలవబోతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్క�
Save Soil | భూమిని కాపాడుకోకపోతే.. మానవాళి మనుగడకే ముప్పు పొంచి ఉందని ఇషా పౌండేషన్ వ్యవస్థాపకుడు, యోగా గురు సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పష్టం చేశారు. ఈ ముప్పును ముందే అడ్డుకునే ప్రయత్నం చేయాలని ఆయన పిలు
హైదరాబాద్ : మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ.. అడవుల పరిరక్షణకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్పై రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త
తమ సంస్థ ద్వారా వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం పెంపునకు చేపట్టిన కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీ సద్గురు జగ్గీ వాసుదేవ్ పేర్కొన్నారు. సద్గురు జగ్గీ వాసుదే
హైదరాబాద్ : మనిషికైనా, మొక్కకైనా మట్టే ప్రాణధారం అని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఎంపీ సంతోష్ కుమార్ను ఈశా ఫౌండేషన్ ప్రతిన�
సృష్టిలో ప్రతి జీవీ ఏదో ఒకరోజు మట్టిలో కలిసిపోవాల్సిందే! కానీ, మట్టికి కూడా మట్టికొట్టుకుపోవాల్సిన దుస్థితి వస్తే? ఆ ప్రశ్నే.. ఆధ్యాత్మికవేత్త జగ్గీ వాసుదేవ్ను కలవరపరిచింది. ‘గమనిస్తున్నారా? మనమంతా ఆడు
లండన్: ఆధ్మాత్మిక గురువు, పర్యావరణవేత్త సద్గురు జగ్జీ వాసుదేవ్ 30 వేల కిలోమీటర్ల బైక్ జర్నీని ప్రారంభించారు. లండన్ నుంచి ఢిల్లీ వరకు ఆయన 100 రోజుల పాటు బైక్పై జర్నీ చేయనున్నారు. సేవ్ సాయిల్ మ�