హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి అంటూ.. ప్రఖ్యాత న్యూరోసర్జన్ డాక్టర్ ప్రతాప్కుమార్ పర్యవేక్షణలో తెలంగాణ న్యూరోసైన్సెస్ సొసైటీ అండ్ ఆగాఖాన్ అకాడమీలో చదువుతున్న 11వ తరగతి విద్యార్థి ప్ర�
తాను మరణిస్తూ నలుగురికి కొత్త జీవితాన్నందించాడు ఆ యువకుడు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా వెలగటోడుకు చెందిన పసల వీర వెంకట వరప్రసాద్ (28) సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల బ్రెయిన�
తాను మరణిస్తూ ఐదుగురికి అవయవదానం చేశాడు ఆ యువకుడు. మహబూబ్నగర్ జిల్లా ఉప్పునూతల మండలం, పెరటివానిపల్లెకు చెందిన ఘంటా వినోద్ (25) స్థానికంగా రెడీమేడ్ షాపు నిర్వహిస్తున్నాడు
జవాన్ను పరిశీలించిన సిబ్బంది ఆయనకు బీపీ, పల్స్ లేకపోవడంతో ఎమర్జెన్సీగా ప్రకటించారు. విమానంలో డాక్టర్ లేదా నర్సు ఎవరైనా ఉన్నారా అని అనౌన్స్మెంట్ చేశారు.
రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ సీహెచ్.ప్రదీప్కుమార్ తెలిపారు. మంగళవారం ఆసు పత్రిలో ప్రపంచ రక్తదాత దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా వైద్యు లు రక్తదానం
కలెక్టర్, జిల్లా సంక్షేమాధికారి ప్రత్యేక చొరవతో పసి ప్రాణం కాపాడిన సఖి సిబ్బంది మంచిర్యాల అర్బన్ : నాలుగు రోజుల పసికందు… శ్వాస సరిగ్గా ఆడటం లేదు. ఫిట్స్ వచ్చింది.. వైద్యం కోసం వచ్చారు. చేతిలో డబ్బు లేద�
వాషింగ్టన్: వీల్చైర్లో ఉన్న ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు రైల్వే స్టేషన్ ఫ్లాట్ఫాం పైనుంచి రైలు పట్టాలపై పడ్డాడు. గమనించిన ఒక ప్రయాణికుడు సాహసం చేసి అతడ్ని కాపాడాడు. కొన్ని సెకండ్లలో రైలు స్టేషన్కు చే�
లక్నో: భారీ వర్షాలకు నిండుగా ప్రవహిస్తున్న కాలువలో మునిగిపోతున్న ఒక వ్యక్తిని ఒక పోలీస్ అధికారి కాపాడారు. ఉత్తరప్రదేశ్ అలీఘడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ ఆశిష్ కుమార్ విధులు నిర్వహిస్తున్న �
అహ్మదాబాద్: పావురాన్ని కాపాడబోయిన ఒక వ్యక్తి కరెంట్ షాక్తో మరణించాడు. గుజరాత్లోని అరవాలి జిల్లాలో ఈ ఘటన జరిగింది. మాల్పూర్లో నివాసం ఉండే 45 ఏండ్ల దిలీప్ వాఘేలా కరెంట్ పోల్పై వైర్లకు చిక�
న్యూయార్క్ : యజమాని పట్ల విశ్వాసం చూపడంలో శునకానికి మించినది లేదు. అమెరికాలోని కన్సాస్ సిటీ లో తన యజమాని ప్రాణాలను కాపాడిన పెంపుడు కుక్క ఉదంతం సో|షల్ మీడియాలో వైరల్ గా మారింది. తన యజమాని ప్ర