Manish Sisodia | మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్.. మసాజ్ చేయించుకుంటున్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన
ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఈడీ ఆరోపించింది. ఆయన జైల్లో పండ్లు, సలాడ్లు పొందడంతోపాటు కుటుంబ సభ్యులు, సాక్షులను కలుస్తున్నారని ఢిల్లీ కోర్టుకు తెలిపిం
ED | ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని సుమారు 40 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీతోపాటు పంజాబ్, కర్ణాటక,
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ నేత, ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ను 14 రోజుల జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. మనీల్యాండరింగ్ కేసులో రోజ్ అవెన్యూ కోర్టు కస్టడీకి ఆదేశాలు ఇచ్చింది. గత నెలలో �
మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్, ఆయన భార్య పూనం జైన్ సహా మంత్రి సహచరుల ఇండ్లపై జరిపిన ఈడీ దాడుల్లో పెద్దమొత్తంలో నగదు, బంగారం లభ్యమైంది.
Satyendar Jain | ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendar Jain) ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహిస్తున్నది. గతనెల 30న మనీలాండరింగ్ కేసులో సత్యేంద్రను ఈడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ తెలిపారు. సిసోడియాపై తప్పుడు కేసు నమోదు చేశారని, మంత్రి సత్యేందర్ తర్వాత అరెస్టు కా�
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ను సోమవారం ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసు విచారణలో భాగంగా ఆయన్ను జూన్ 9 వరకు ఈడీ కస్టడీలోకి తీసుకున
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ను సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఆయన్ను అదుపులోకి తీసుకున�
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఆ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. కోల్కతాకు చెందిన ఒక కంపెనీక�
Delhi Health Minister | దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. ఆదివారం కొత్తగా 17వేల
Satyendar Jain: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్నది. రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకే పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ