నియోజకవర్గంలో గత నెల 30న జరిగిన ఎన్నికల్లో తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని బీఆర్ఎస్ సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.
నిరంతర శ్రామికుడిగా, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను మరోసారి కూడా గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల మధ్యనే ఉంటూ
నియోజకవర్గ ప్రజలందరూ వారి కళ్ల ముంగిట అభివృద్ధిని చూడాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. అదే సమయంలో నియోజకవర్గ ప్రగతి కోసం పనిచేసిన వాళ్లను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. కల్లూరు మండలంలో శుక్రవా
నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఈ ఎన్నికల్లోనూ తనను ఆదరించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య కోరారు. గడిచిన మూడు పర్యాయాలు ఇక్కడి నుంచే గెలుపొందిన తా
రూ.వెయ్యి కోట్లతో సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పాలకులు చేయలేని
సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ కల్లూరులో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు గ్రామాల నుంచి ట్రాక్టర్లు, లారీలు, ఆటోలు, ద్విచక్రవాహనాల్లో నాయకులు,
కల్లూరులో వచ్చే నెల 1న జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. కల్లూరులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా�
కాంగ్రెస్ ఇస్తున్న గ్యారెంటీ హామీలకు వారంటీ ఏమీ లేదని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఆరు గ్యారెంటీ హామీలంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్న మాయమా
ప్రజారోగ్యంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఇందులో భాగంగానే గ్రామీణ, పట్టణ పేదలకూ వైద్య సేవలను చేరువ చేస్తోందని అన్నారు.