ఇస్రో ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 శాటిలైట్ లక్ష్యం దిశగా వడివడిగా పయనిస్తున్నది. భూ కక్ష్యలను పూర్తి చేసుకొని భూ ట్రాన్స్ఫర్ కక్ష్యలోకి ప్రవేశించిన ఆదిత్య-ఎల్1 తాజాగా భూ ప్రభావ గోళాన్ని విజయవంతంగా దాట�
ఉత్తర కొరియాలో మొదటిసారిగా బుధవారం ప్రయోగించిన నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం అయ్యింది. అయితే ఈ ఉపగ్రహ ప్రయోగం పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ దేశాలలో తీవ్ర భయందోళనలు, గందరగోళ పరిస్థితులు సృష్టించింది.
దేశీయ నావిగేషన్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు కొత్తగా శాటిలైట్ను ఇస్రో ప్రయోగించనున్నది. మే 29న నావిక్ శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నది. 10.42 గంటలకు ఈ ప్రయోగం నిర్వహించనున
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో వాణిజ్య ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్ (SHAR) మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం మధ్యాహ్నం 2.19 గంటలకు పీఎస్ఎల్వీ-�
ఈ ఏడాది జనవరిలో తీసిన మయన్మార్కు చెందిన కొకొ దీవుల ఉపగ్రహ చిత్రాలు భారత్కు ఆందోళనకరంగా మారాయి. బంగాళాఖాతానికి ఈశాన్యంగా ఉన్న ఈ ప్రాంతంలో సైనిక స్థావరాలను నిర్మిస్తున్నట్టు ఈ చిత్రాలు వెల్లడిస్తున్న�
ISRO | ఇస్రో బుధవారం పోస్ట్ చేసిన భూమికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక్క రోజులోనే సుమారు 4.5 లక్షల మంది వీటిని వీక్షించారు. ఈ చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ ఇస్రోను ప్రశ�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. జీఎస్ఎల్వీ మార్క్ 3-ఎం3 (ఎల్వీఎం 3-ఎం3) రాకెట్ ద్వారా వన్వెబ్కు చెందిన 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపించనుంది.
NASA - ISRO satellite | నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ (NISAR) ఉపగ్రహాన్ని సీ-17 విమానంలో కాలిఫోర్నియా నుంచి బెంగళూరుకు బుధవారం చేర్చారు. ప్రపంచ వ్యాప్తంగా భూమి క్రస్ట్, ఉపరితలం, మంచు ప్రాంతాల్లో మార్పులను పరిశీలించేందుకు అమ�
సెట్ టాప్ బాక్సులు అవసరం లేకుండా 200 చానళ్లు చూసేలా టీవీల్లోనే బిల్ట్ ఇన్ శాటిలైట్ ట్యూనర్లు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నా�
ధర్మారం మోడల్ స్కూల్ విద్యార్థులు తమ మేధస్సుకు పదునుపెట్టారు. సైన్స్ టీచర్ సహకారం, స్కూల్ ప్రిన్సిపాల్ ప్రోత్సాహంతో రాకెట్, శాటిలైట్ నమూనాలను రూపొందించారు. వీరి మాడల్స్ను చూసి తోటి విద్యార్థు