రాష్ట్రంలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. యువతీ యువకులతోపాటు చిన్న పిల్లలు పటాకులు కాల్చుతూ ఆనందంగా గడిపారు. అయితే బాంబులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పల�
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు.. అంతటి ముఖ్యమైన కళ్లు సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు.
Hyderabad | దీపావళి పండుగ వేళ హైదరాబాద్ నగరంలో పటాకులు కాల్చుతూ 24 మంది గాయపడ్డారు. సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో 12 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందన
హైదరాబాద్లోని మెహిదీపట్నం సరోజినీదేవి కంటి దవాఖాన సేవలు మరింత విస్తరించనున్నాయి. కంటి సమస్యలతో బాధపడుతున్నవారికి మరింత మెరుగైన వైద్యాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దవాఖానను అభివృద్ధి చేస�
హైదరాబాద్ : ప్రజలకు గ్లూకోమ గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సండే మార్చ్ ర్యాలీని చేపట్టామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం నగరంలోని సరోజిని దేవి కంటి దవాఖానలో వరల్డ్ గ్లూకోమ �
మెహిదీపట్నం : దీపావళి పండుగను జాగ్రత్తగా చేసుకోవాలని ఎంత మంది చెప్పినా పాటాకులు కాల్చే సమయంలో అజాగ్రత్తగా ఉండి చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా పాటాకులు కాల్చే సమయంలో నిర్లక్ష్యం జీ�
స్వరాష్ట్రంలోఅత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వస్తున్న రోగులు ఐదు స్పెషాల్టీ బ్లాక్లలో వైద్య సేవలుదవాఖానలో 555 పడకలు.. సామర్ధ్యాన్ని మించి చికిత్సలు నెలలో 10