జిల్లాలోని ప్రతి గ్రామంలో ఇంటింటికీ పశువైద్య సిబ్బంది వచ్చి పశుగణన సమాచారాన్ని సేకరిస్తారని, వారికి సహకరించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి కోరారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మంద�
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం గురువారం మండలంలోని బస్వాపూర్ శివారులో 417 సర్వే నెంబర్ను సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రభు త్వం అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్
ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను �
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమంలోని 13 రకాల యూనిట్ల గ్రౌండింగ్ ఈ నెలా ఖరులోగా 100శాతం పూర్తయ్యేలా అధికారులు కృషి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పష్టం చేశారు.
సంగారెడ్డి జిల్లా మంజీరా బ్యారే జ్ సమీపంలో ఉన్న మంజీరా అభయారణ్యానికి రాంసార్ గుర్తింపునకు ప్రతిపాదనలు పంపినట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. స్ట్రీట్విట్ ల్యాండ్ అథారిటీ
ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభత్ర పాటించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం సంగారెడ్డిలోని కిందిబజార్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్స�
మామిడిలో కొత్త కొత్త రకాలు రూపొందించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. జిల్లాలో మామిడి సాగు ముఖ్యమైనదన్నారు. రెండు రోజులుగా సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రంలో నిర్వహిస్తున్న మామిడి రకాల ప్రదర్శ�
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకునేలా, న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు.
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతి వీధిని శుభ్రంగా ఉంచాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. రుద్రారంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో ఆమె ప�
నులిపురుగుల నివారణ మాత్రలు పకడ్బందీగా పంపిణీ చేయాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా వైద్యారోగ్యశాఖ, అన�
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం గణతంత్ర వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను కలెక్టర్ ఎగురవేశారు. ఎ�