జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, లక్ష్యం మేరకు చిత్తశుద్ధితో పని చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు
జిల్లాలో భారీ, మధ్య, చిన్ననీటి వనరుల కింద యాసంగి సాగుకు నీటిని విడుదల చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని నీటి పారుదలశాఖ అధికారులను సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. గురువారం కలెక్ట�
ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరె�
రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరవేసేలా వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో యాసంగి యాక్షన్ ప�
ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలి వేగంగా ఆధార్తో అనుసంధానం పూర్తి చేయాలి ప్రణాళికాబద్ధంగా సమావేశాలు నిర్వహించాలి దవాఖానలు, పాఠశాలల్లో అవగాహన కల్పించాలి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ ర
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉం డాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షాతో కలిసి అధికారులతో కలెక్టర్ సమావ
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 13: రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డికి వైద్య కళాశాలను మంజూరు చేయడంతో పాటు ఈ ఏడాది నుంచే తరగతులు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. తాత్కాల
అర్జీదారులతో సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 13: జిల్లాలోని అర్జీదారులు తమ భూసంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగొద్దని కలెక్టర్ హనుమంతరా�