పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని మురుమూరు నుంచి మట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేత, కార్మిక నాయకుడు కౌశిక్ హరి డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల విలువైన మట్టి అక్�
మంజీరా నదిలోని బోధన్ మండలం సిద్ధ్దాపూర్ వద్ద ఉన్న ఇసుక క్వారీ ట్రాక్టర్లను రైతులు బుధవారం అడ్డుకున్నారు. సిద్ధాపూర్ గ్రామ సమీపంలోని ఇసుక క్వారీ నుంచి ఇసుకను తీసుకువస్తున్న ట్రాక్టర్లను సిద్ధాపూర్�
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వారిపై ఇసుక మాఫియా దాడులకు పాల్పడిన ఘటన భీమ్గల్ మండలం బెజ్జోరాలో చోటుచేసుకున్నది. శుక్రవారం అర్ధరాత్రి బెజ్జోరా కప్పలవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న సమయంలో అదే ర�
జిల్లా కేంద్రంలోని రాళ్లవాగును కొందరు చెరబడుతున్నారు. నిన్న మొన్నటి దాకా ఇసుకను ఎత్తుకెళ్లిన దొంగలు.. నేడు వాగులో తేలిన బండలను సైతం వదలడం లేదు. రాళ్లను పగులగొట్టి తరలించుకుపోతూ అందినకాడికి దండుకుంటున్�