యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని చెరువు అక్రమార్కులకు అడ్డగా మారింది. అక్రమార్కులు అడ్డగోలు తవ్వకాలు చేపడుతూ మట్టిని లూటీ చేస్తున్నారు. చెరువులోని మట్టిని తవ్వడానికి ఇరిగేషన్, పం�
చేర్యాల ప్రాంతంలోని వివిధ వాగుల నుంచి రాత్రికి రాత్రే ఇసుకను మాయం చేస్తున్నారు. ఇసుకను అక్రమంగా రవాణా చేసే కొందరు వ్యక్తులు అర్ధరాత్రి దాటిన అనంతరం ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుకను సమీపంలో ఉన్న పట్ట�
ఆంధ్రా నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. మధిర నియోజకవర్గంలో ఇసుక ట్రాక్టర్లు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. మధిర, వైరా, బోనకల్లు ప్రధాన రహదారులపై పోలీస్ చెక్పోస్టులు ఉన్నాయి.. అయితే అక్రమా�
ఇసుక తరలిస్తున్న వాహనాలు వేగంగా వెళ్లడం తో ఇండ్లలోకి దుమ్ము వసున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ వల్లభపూర్ గ్రామస్తులు శనివారం వాటిని అడ్డుకున్నారు. లారీలు, టిప్పర్లలో ఓవర్ లోడ్తో ఇసుకను తరలిస్తుండడంతో �
వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇసుక రీచ్ల నుంచి లారీల్లో హైదరాబాద్లోకి ఇసుక అక్రమంగా ఎలా వస్తుం ది...? దీనికి సహకరిస్తున్న వారెవరు..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిం ది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమార్కులు బరి తెగించారు. అడ్డూ అదుపు లేకుండా ఏడాది కాలంగా సహజ వనరులను దోపిడీ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలెవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రజాపాలనలో దో�
‘పట్టణాన్ని ఆనుకొని ఉన్న గోదావరి నుంచి ఈ 20 రోజుల్లో 800 లారీలకుపైగా ఇసుక, మట్టిని తరలించుకుపోయారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇసుక తోడుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. అసలు మంచిర్యాలలో ప్రభుత్వ యంత్రాంగం ఉ�
ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. ఇసుక దోపిడీని అడ్డుకునేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఇసుకాసురులు లెక్కచేయడంలేదు. ఉమ్మడి జిల్లాలో వాగులు, వంకలు, కుంటల నుంచి నదీ పరీవాహక ప్రాంతాల వరక�
జిల్లాలో అక్రమ మైనింగ్ అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది. అందులో అత్యధిక శాతం అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది. మైనింగ్లో అక్రమాలను అరికట్టేందుకు గత కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటి కలెక్టర్ ఆర్�