ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతి యువకులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా రుణాలు మంజూరు చేయాలని ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరే�
Nizamabad | మద్నూర్ : మద్నూర్ మండలంలోని సలాబాత్ పూర్ ఆంజనేయ స్వామి ఆలయానికి రూ.70 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. ఆలయంలో ఆయన ఆదివారం ప్రత్యేక పూజలు చేసి నూతనంగా నియమింపబడ్డ ఆలయ క
సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్దపేట వేశారు. ప్రతి గ్రామాల్లో మౌలిక సదుపాయా లు కల్పించడానికి నిధులు మంజూరు చేస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్ నర్సాపూర్లో హరితహారంలో భాగంగా ము ఖ్యఅతిథిగా వచ్చిన స�
వికారాబాద్ పాంత్ర ప్రజలు హైదరాబాద్కు వెళ్లాలంటే నిత్యం బ్రిడ్జిపై నుంచి వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు 80 ఏండ్ల క్రితం నిర్మించిన రైల్వే బ్రిడ్జి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నది. ప్రతి దినం వాహనాల సంఖ�
33/11 సబ్ స్టేషన్లు | వనపర్తి నియోజకవర్గానికి మరో రెండు నూతన 33/11 సబ్ స్టేషన్లు మంజూరయ్యాయి. వనపర్తి మండలం అచ్యుతాపురం గ్రామానికి రూ.163.41 లక్షలతో అడ్డాకుల మండలం పెద్ద మునగాల చేడ్లో రూ.222.57 లక్షలతో సబ్ స్టేషన్ల ని�