ఆషాఢ మాసం అంటేనే బోనాల ఉత్సవాలకు పెట్టింది పేరని సనత్నగర్ మాజీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గం పరిధి బీఆర్ఎస్ పార్టీ ముఖ
అర్హులైన లబ్ధిదారుల నుంచి వచ్చిన ఆరు గ్యారెంటీల్లో పలు పథకాలకు దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. గత నెల 28న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ జనవరి 6తో ముగిసింది.
జనవరి 2 నుంచి సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని బస్తీలు, కాలనీల్లో పర్యటించనున్నట్టు మాజీ మంత్రి ,సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
సనత్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. 41,827 ఓట్ల మెజార్టీతో తలసాని భారీ విజయం సాధించి విజయ దుందుభి మోగించారు. నియోజకవర్గంలో మూడోసారి వ
సనత్నగర్ నియోజకవర్గంలో అంతంత మాత్రంగానే పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కిషన్రావు తెలిపారు. 2018లో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సారి అంతకాకుండా పోలింగ్ శాతం మరింత తగ్గిందన్నార�
భారీ మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని సనత్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆయన మంగళవారం భారీ బ�
కాంగ్రెస్ అంటేనే కర్ఫ్యూ, బీజేపీ మతకల్లోల పార్టీ .. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్న ఈ రెండు పార్టీలను తరిమికొట్టాలని నగర మంత్రి, సనత్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్�
గ్రేటర్ హైదరాబాద్లో అన్ని సీట్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరం గెలుస్తున్నామని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని, 78 సీట్లతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివా
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే సనత్నగర్ నియోజకవర్గం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని బీఆర్ఎస్ పార్టీ సనత్నగర్ నియోజకవర్గం అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నా�