ఉగ్ర లింకుల కేసులో ఎన్ఐఏ, పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతున్నది. సోమవారం నాటి విచారణలో ముంబైలోనే ప్రత్యేకంగా 12మంది మానవ బాంబులను తయారు చేసినట్లు సిరాజ్, సమీర్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతో �
ఎన్ఐఏ, పోలీసు కస్టడీలో ఉన్న ఉగ్రవాదులు సిరాజ్, సమీర్ దర్యాప్తు అధికారులకు దురుసుగా సమాధానం ఇస్తున్నట్టు తెలిసింది. ‘మీరు ఇంకా నాలుగు రోజులు ఆగి ఉంటే.. నా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేది’ అని కాలుపై కాల
ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నారన్న కేసులో ఏపీలోని విజయనగరానికి చెందిన సిరాజ్, తెలంగాణకు చెందిన సమీర్ను 5 రోజులపాటు పోలీస్ కస్టడీకి తరలించేందుకు స్థానిక కోర్టు ఆమోదం తెలిపింది.
దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర చేసి న విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మా న్, హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్ ప్రాణత్యాగానికి సైతం సిద్ధమైనట్టు విజయనగరం పోలీసులు గుర్తించారు.
ఈత సరదా వారి ప్రాణాలను కబళించింది. కృష్ణానదికి స్నానానికి వెళ్లిన నలుగురు మృతి చెందిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసులు, మృతుల బంధువుల కథనం మేరకు.. ఇటిక్యాల మండలం వల్లూరుకు చెందిన
‘చుట్టూ ఉన్నవారంతా అతన్ని లక్కీ ఫెలో అంటున్నా..తాను మాత్రం ఎప్పటికీ దురదృష్టవంతున్ని అని ఫీలయ్యే ఓ యువకుడి కథతో ‘లక్కీ లక్ష్మణ్’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’ అని చెప్పారు ఏఆర్బీ. ఆయన దర్శకత్వంలో బి�
కుప్పిలి శ్రీనివాస్, హ్రితిక సింగ్, సాధన పవన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘సెక్సీ స్టార్’. సుమన్, సమీర్, కృష్ణ భగవాన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్య �
కోరుట్ల, మార్చి 25: బతుకుదెరువుకు కువైట్ వెళ్లిన ఓ యువకుడు స్వగ్రామానికి వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్టులో అదృశ్యమయ్యాడు. కొద్ది గంటల్లో ఇంటికి వస్తానని ఫోన్ చేసిన వ్యక్తి.. రెండు రోజులైనా ఇంటికి చేరకపోవడ�