బీజేపీని వీడి సమాజ్వాదీలో చేరిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ఎన్నికల ఫలితాల తర్వాత మొదటి సారిగా స్పందించారు. గెలిచిన వారందరికీ ఆయన ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలిచ్చ�
ఫలితాలు మరో రెండు రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో సమాజ్వాదీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ సెంటర్ల నుంచి ఈవీఎంలను దొంగలిస్తున్నారని బీజేప�
యూపీలో ఈసారి అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ అధికార పగ్గాలను చేపట్టబోతుందా.. ? అంటే అవుననే అంటున్నాయి మూడు సంస్థలు. ఇప్పటికే అన్ని ప్రముఖ సర్వేలు బీజేపీదే అధికారం అని పేర్కొనగా.. మూడు సంస్థలు �
బీజేపీ పెద్ద అబద్ధాల కోరు పార్టీ అని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. బీజేపీ చెప్పేంత అబద్ధాలు ప్రపంచంలో ఏ పార్టీ చెప్పదని ఎద్దేవా చేశారు. వారణాసి వేదికగా జరిగిన ఎన్నికల ప్ర�
మాజీ మంత్రి, ఇటీవలే సమాజ్వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కాన్వాయ్లోని వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 12 వాహనాల అద్దాలు ధ్వంసమైనట్�
మార్చి 11 న సీఎం యోగి లక్నో నుంచి గోరఖ్పూర్కు విమాన టిక్కెట్ బుక్ చేసుకున్నారనిసమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ మరోమారు ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్ లండన్క�
అఖిలేశ్ బాబాయ్ శివపాల్ యాదవ్ సమాజ్వాదీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్తో ఆదివారం భేటీ అయ్యారు. వీరిద్దరూ కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత శివపాల్ యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర�
యూపీలో గెలిచారా? ఢిల్లీ పీఠం గ్యారెంటీయే అన్న నానుడి రాజకీయాల్లో వుంది. మరి.. యూపీలోని ఏ ప్రాంతంలో పాగా వేస్తే ముఖ్యమంత్రి పీఠం గ్యారెంటీ? ఈ విషయం తెలుసా. అవును యూపీలోని కాస్గంజ్ ప్రాంతంలో ఏ పార్టీ జె�
యూపీలోని గోరఖ్పూర్ నుంచి సీఎం యోగి పోటీ మధుర, అయోధ్య అంటూ ఇప్పటివరకు ప్రచారం ఆఖరి నిమిషంలో పోటీస్థానాన్ని మార్చిన అధిష్టానం యోగి పోటీలో మార్పు వెనుక ప్రధాని మోదీ వ్యూహం! కీలక నేతలు వీడటంతో పూర్వాంచల్