అందంగా కనిపించడం కోసం ఎంత డబ్బైన ఖర్చు పెట్టడానికి నగరవాసులు వెనకాడటం లేదు. సోషల్ మీడియా వేదికగా సినిమా, సిరీస్లు, షార్ట్ఫిల్మ్లు, యాంకర్లు తదితర రంగాల్లోనూ అవకాశాలు దక్కుతుండటంతో ప్రత్యేక లుక్ కో�
హైదరాబాద్లోని (Hyderabad) స్పా సెంటర్లు, సెలూన్లపై పోలీసులు దాడులు చేశారు. చందానగర్లోని స్పాలో నలుగురు యువతులు, ముగ్గురు విటులను అరెస్టు చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారని గుర్తించారు.
కుల వృత్తిదారులకు 250 యూనిట్ల దాకా ఉచిత కరెంటు ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం చేదోడుగా ఉంటే.. కాంగ్రెస్ సర్కారు వచ్చీరాగానే దానికి మంగళం పాడి వారిపై ఆర్థిక భారం మో పింది.
Minister Ponnam | రజక, నాయి బ్రాహ్మణల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.సెలూన్(Salons), లాండ్రీ, ధోబీఘాట్లకి విద్యుత్ అధికారులు కనెక్షన్ కట్ చేయరు.
కాబూల్: అఫ్గానిస్థాన్లో బ్యూటీ పార్లర్లు, సెలూన్లపై ఇప్పటికే నిషేధం విధించిన తాలిబన్లు.. ఇప్పుడు నెక్టైలపై నిషేధం విధించేందుకు సిద్ధమయ్యారు. నెక్టైలు క్రైస్తవ శిలువను పోలి ఉండటమే ఇందుకు కారణం!
గతంలో దుకాణం నడపాలంటే కరెంటు బిల్లుకే అధిక డబ్బులు ఖర్చు అయ్యేది. సీఎం కేసీఆర్ తమపై దయచూపి రజకులకు ఉచితంగా విద్యుత్ను అందిస్తుండడంతో ఇబ్బందులు తప్పినయ్. ఇప్పుడు సంతోషంగా దుకాణాలను నడిపించుకుంటూ కుట
గ త ప్రభుత్వాలు రజకులు, నాయీబ్రాహ్మణుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఈ వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారని ఎంబీసీ రాష్ట్ర కోకన్వీనర్ కొండూరు సత్యనారాయణ కొనియాడ�
Sundaylockdown: కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో తమిళనాడు ప్రభుత్వం పలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న రాష్ట్రం ఇప్పుడు మరిన్ని క�
సెలూన్లకు కరెంట్ ఫ్రీ | రాష్ట్రంలోని రజక, నాయీబ్రాహ్మణులకు సంబంధించిన క్షౌరశాలలు, లాండ్రీలు, ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్తు అందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు