ఆపతాలంలో ఉన్న అతివలకు అం డగా ఉండాలని సఖీ కేంద్రం సిబ్బందికి ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టర్ చౌరస్తాలోని స ఖి కేంద్రాన్ని ఎస్పీ, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్తో కలిసి సందర్శించా
పెద్దపల్లి జిల్లాలో హింసకు గురవుతున్న మహిళలకు సఖీ సెంటర్ ద్వారా అవసరమైన సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టర్ కోయ శ్రీ హర్ష రంగంపల్లి లోని సఖీ సెంటర్ ను గురువారం సందర్శించి పరిశీలించ
పెద్దపల్లి జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణం మున్సిపల్ పరిధిలోని రంగంపల్లిలో నూతనంగా నిర్మాణం చేపట్టిన సఖీ కేంద్రం (Sakhi Center) నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
నిస్సహాయ స్థితిలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన మహిళకు సఖి కేంద్రం ని ర్వాహకులు చేయూతనందించారు. కు మ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి సావిత్రి గురువారం వెల్లడించిన వివరా�
సమస్యల పరిష్కారం కోసం సఖీ కేంద్రాలకు వచ్చే మహిళలకు గౌరవం పెరిగేలా భరోసానివ్వాలని, బాధిత మహిళలకు మనం ఉన్నామనే ధైర్యం కల్పించేలా సఖీ కేంద్రం పనితీరు ఉండాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వా�
Mulugu Sub Registrar | పని చేద్దామంటే చూపు లేదు.. తిండి తిందామంటే పైసల్లేవు.. చలికి వణుకుతూ.. ఆకలితో అలమటిస్తున్న ఆ అంధురాలికి ఓ సబ్ రిజిస్ట్రార్ అండగా నిలిచారు. ఎవరూ లేని ఆ అభాగ్యురాలిని చేరదీసి.. సఖి సెంటర్�
మహిళలకు అండగా సఖీ కేంద్రం నిలుస్తున్నదని నిర్వాహకురాలు పీ మమత అన్నారు. నిర్మల్ జిల్లాలో స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారోద్యమాన్ని పురస్కరించుకొని గత నెల 25 నుంచి ఈ నెల 10 వరకు పక్షోత్సవాల�
మహబూబాబాద్ : సఖి సెంటర్లో ట్రాన్స్ జెండర్ హెల్ప్ డెస్క్ ను ప్రారంభించామని జిల్లా సంక్షేమ అధికారిని జే.ఎం. స్వర్ణలత లెనిన తెలిపారు. మంగళవారం జిల్లా మహిళా – శిశు సంక్షేమ శాఖ అధికారి ఆధ్వర్యంలో సఖి-సెంటర్�
మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): మహిళల సమస్యల పరిష్కారానికే సఖి సెంటర్లను ఏర్పాటుచేశామని, ఎలాంటి సమస్య వచ్చినా తక్షణమే ఆయా కేంద్రాల్లో ఫిర్యాదుచే
బంజారాహిల్స్ : మహిళల రక్షణ విషయంలో దేశానికే ఆదర్శంగా అనేక చర్యలు తీసుకుంటున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతోందని రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్త్రీ శిశు స
మంత్రి సత్యవతి | మహిళల అన్ని సమస్యల పరిష్కారానికి వన్ స్టాప్ సెంటర్గా పని చేసే హైదరాబాద్ జిల్లా సఖీ కేంద్రానికి శుక్రవారం బంజారాహిల్స్, రోడ్ నంబర్ 12, మిథిలా నగగ్లో మంత్రి శంకుస్థాపన చేసిన మాట్లాడారు.