తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ ర్యాలీపై పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ డిసెంబర్ 12కు వాయిదా పడింది. జూన్ 1న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు క్యాం డిల్ ర్యాలీ నిర్వహించగా సైఫాబ�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియమావళిని ఉల్లంఘించారని పేరొంటూ ప్రముఖ కవి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నపై సైఫాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు విచారణను హైకోర్టు నిలిపివేసింది.
పార్కింగ్ చేసిన వాహనాలే వారి టార్గెట్. ఎవరైనా బైకు, స్కూటర్లు పార్కింగ్ చేస్తే మాస్టర్ కీ ద్వారా దాని కొట్టేయడంలో వారిది అందవేసిన చేయి. వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 19 వాహనాలకు పైగా దొంగతనం చేశారు.
Hyderabad | హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ విషయాన్ని ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ జీపీ పాల్గుణ ధృవీకరించారు. సోమవారం
kangana ranaut | భారత స్వాతంత్ర్య ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్ర్యంపై కంగనా చేసిన వ్యాఖ్యలపై కోర్టు విచా
GHMC | రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడికి పాల్పడిన 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ పరిశీలన
హైదరాబాద్ : నగరంలోని ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుండి కిందపడి పోవడంతో ఓ మహిళ గాయపడింది. మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. సైఫాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఖైరతాబాద్ ఫ్లైఓవర్ న�
హైదరాబాద్ : ప్రయాణికులతో వెళ్తున్న కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు వచ్చి మంటలు అంటుకున్నాయి. నగరంలోని సైఫాబాద్ స్టేషన్ పరిధిలో తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది