కవి, గాయకుడు వేద సాయిచంద్ లేనిలోటు పూడ్చలేనిదని, ఆయన కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
KTR | చిరకాలం మా గుండెల్లో నిలిచిపోయే తమ్ముడు సాయిచంద్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి క
Harish Rao | తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించ�
KTR | తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్ప
ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ సతీమణి రజని, పిల్లలకు బీఆర్ఎస్ రూ.కోటి సాయాన్ని అందజేసింది. ఈ మేరకు పార్టీ తరఫున సోమవారం వారికి చెక్కును అందజేస్తున్న మంత్రి సబ�
ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. రెండు కుటుంబాలకు రూ. కోటిన్నర చొప్పున అందజేసి, �
బహుజన వీరుడు, పాలమూరు రాబిన్హుడ్ పండుగ సాయన్న మహరాజ్ అని ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పద్మావతి గ్రీన్ బెల్ట్ వద్ద ఏర్పాటు చేసిన పండుగ సాయన్న విగ�
సాయిచంద్ విశిష్ట గాయకుడు అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సాయిచంద్ మిత్ర బృందం ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయిచంద్ సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్గా పని చేస్తూ అకాల మరణం చెందిన వేద సాయిచంద్ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాల్గొని, నివాళులు అర్పించారు.
CM KCR | ప్రముఖ గాయకుడు సాయిచంద్కు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. హైదరాబాద్ హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న సాయిచంద్ దశదిన కర్మకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.
సాయిచంద్ ఈ కాలానికి లభించిన అరుదైన వాగ్గేయకారుడు. అమరచింతలో ఉద్భవించిన ఆ కంఠానికి మంద్రస్థాయిలో కూడా వీర రసాన్ని పలికించడం తెలుసు. శ్రోతకు ఏ రూపంలో సందేశాన్ని అందించాలో తెలుసు. బాల్యంలోనే అమ్మను కోల్ప�
Saichand | గాయకుడు సాయిచంద్ కుటుంబాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. గుర్రంగూడలోని సాయిచంద్ స్వగృహానికి వెళ్లి.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చ�