‘మాస్ జాతర’ చిత్రంతో ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు హీరో రవితేజ. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఇందులో ర�
అగ్ర హీరో రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న మాస్ ఎంటైర్టెనర్ ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. భాను భోగవరపు దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ నెల 31న సినిమా వ
రవితేజ ‘మాస్ జాతర’ సినిమా వచ్చే నెల 27న విడుదల కానుంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే
Mass Jathara | రవితేజ నటించిన ఐకానిక్ పాటలలో ఇడియట్ సినిమాలోని చూపుల్తో గుచ్చి గుచ్చి పాట కూడా ఒకటి. అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ తన నటనతో పాటు డ్యాన్స్తో �
Mass Jathara | మాస్ మహరాజా రవితేజ హిట్టు కొట్టి చాలా కాలమవుతుంది. అప్పుడెప్పుడో ధమాకాతో హిట్టు అందుకున్న ఈ మాస్ హీరో ఆ తర్వాత మళ్లీ విజయం చూడలేదు.
Mass Jathara | రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాస్ జాతర’. నేడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా చిత్రం నుంచి గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్.
ఓ వైపు అగ్ర హీరోలతో భారీ చిత్రాలను నిర్మిస్తూనే.. మరోవైపు నూతన ప్రతిభను ప్రోత్సహిస్తూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులకు చేరువవుతున్నది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్. అదే
దర్శకుడిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న త్రివిక్రమ్.. నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టి అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ఈయన మహేష్బాబుతో SSMB28 తెరకెక్కిస్తున్నాడు. 'అలవైకుంఠపురం'లో వంటి బ్�