తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సాహిత్య అకాడమీ, సాహితీ సాంస్కృతిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని రవీంద్రభారతి నుంచి గోల్కొండ వరకు మహా కవియాత్ర నిర్వహించారు.
విద్యారంగంలో మరుపురాని మాస్టారు కొండపల్లి రామానుజరావు అని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. కోదాడ పట్టణంలోని మేళ్లచెర్వు కాశీనాథం ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన స్వర్గ
సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అమీర్పేట్, మార్చి 27: తెలంగాణ ఆత్మగౌరవాన్ని తక్కువచేసి మాట్లాడితే ఇక్కడి కవులు, రచయితలు సహించరని, తిరగబడతారని సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ హెచ్చర
CM KCR | ముగ్గురు తెలంగాణ బిడ్డలు.. ప్రముఖ కవి గోరటి వెంకన్న, ప్రముఖ రచయితలు దేవరాజు మహారాజు, తగుళ్ల గోపాల్కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించడం ఆనందంగా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపా
Gorati Venkanna | పల్లె పదం పరవశించింది. గాలి పెదవులు తాకి వినిపించిన వెదురుగానానికి అపూర్వ గౌరవం దక్కింది. వద్ది మద్దెల మీద వల్లంకితాళానికి ఆటపాటల దరువేసిన గురువుపై సాహిత్యం పన్నీరు జల్లింది. బుద్ధుని మునివేలి ప
Gorati Venkanna | హైదరాబాద్ బుక్ఫెయిర్ ప్రాంగణంలో చిందు ఎల్లమ్మ కళావేదిక మీద ఒక పుస్తకావిష్కరణ జరుగుతూ ఉంటుంది. ప్రసంగాలు కొనసాగుతూ ఉంటాయి. గోరటి వెంకన్న ప్రసంగం కూడా ముగుస్తుంది
సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 27: పురాతన కావ్యాలను గ్రంథాలయాల్లో భద్రపరచకుండా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే వారిలో చైతన్యం కలుగుతుందని రాష్ట్ర సాహిత�
కోదాడ రూరల్ : తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమి చైర్మన్గా కోదాడ ప్రాంత వాసి జూలూరు గౌరిశంకర్ను నియమిస్తు శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడినాయి. ఈ ప్రాంత వాసికి సాహ�
బెంగళూరు : ప్రసిద్ధ కన్నడ కవి, క్రిటిక్, అనువాదకుడు ఎన్ఎస్ లక్ష్మీనారాయణ భట్ట శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 84. భట్టకు భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన గత కొంతకాలంగా వయసు సంబంధ సమస్యలను ఎదు�