పాలేరు రిజర్వాయర్కు సాగర్ జలాలు రావడంతో వేసవి గండం నుంచి గట్టెక్కినైట్లెంది. 23 అడుగుల పూర్తి నీటిమట్టం ఉన్న రిజర్వాయర్ ఎండల తీవ్రత దృష్ట్యా 5.5 అడుగుల అట్టడుగు స్థాయికి చేరిన విషయం విదితమే. ఈ క్రమంలో ఈ �
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తే రానున్న రోజుల్లో దీని పరిధిలోని తెలంగాణ ఆయకట్టు భూములు బీళ్లుగా మారుతాయని మాజీ ఇరిగేషన్ ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు. నాగార్జునసాగర్ డ్�
మూడు జిల్లాలకు తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో బుధవారం మధ్యాహ్నం సాగర్ జలాశయం నుంచి పాలేరు రిజర్వాయర్కు నీటిని విడుదల చేయనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్
ఎగువన సాగర్ డ్యాం డెడ్ స్టోరేజీకి వచ్చినందున జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ పాత కాలువ పరిధిలోని కూసుమంచి, నేలకొండపల్లి మండలాల ఆయకట్టుకు ఒకటి.. రెండు తడులకు తప్ప సాగునీరు సరఫరా చేయలేమని రాష్ట్ర రెవెన్య�
యాసంగికి తగినంత జలాలు లేకపోవడంతో ఖమ్మం జిల్లాలోని 17 మండలాల పరిధిలో 2,54,274 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకమైంది. ఆయకట్టుకు సాగునీరు అందించే పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు ఎగువ నుంచి జలాలు రాకపోవడంతోనే ఈ పర�